ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం
ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. రైతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశామని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొట్టు వెల్లడించారు. రైతులకు….










