Latest Posts

జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం, కానీ..!!

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కొనసాగింపు పై కీలక నిర్ణయం వెలువడింది. జనసేనకు గుర్తును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనను రిజర్వుడు సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే ఉంచింది. టీడీపీ..వైసీపీలను గుర్తింపు….

వార్ వన్ సైడ్, ఎన్నికలకు దూరంగా బీజేపీ, మోదీతో ఢీకొట్టి ఏకగ్రీవం, సిద్దూ,డీకే దెబ్బ!

బెంగళూరు/న్యూఢిల్లీ: 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్లు దక్కకపోవడంతో హైకమాండ్ మీద తిరుగుబాటు చేసిన పలువురు బీజేపీ నేతలు విధాన పరిషత్ సభ్యత్వ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పుడు కర్ణాటకలో ఖాళీగా ఉన్న మూడు విధాన పరిషత్ సభ్యుల స్థానాలకు….

సీరియల్ కిల్లర్ అరెస్ట్.. 12 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్ పల్లిలో తీవ్ర కలకలం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేధించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. సైకో కిల్లర్ ఆట కట్టించారు. హత్యలు జరిగిన 12 గంటల్లోనే హంతకుడ్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ సైకో కిల్లర్‌ని….

క్యూట్ లుక్ లో మెరిసిన కృతి శెట్టి

కృతి శెట్టి ఉప్పెన సినిమాతో అందరికి డ్రీమ్ గర్ల్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఉప్పెన….

మేనేజర్ మోసం.. స్పందించిన రష్మిక

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ను తన మేనేజర్ మోసం చేశాడంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. దాదాపు రూ.80 లక్షల వరకు రష్మికకు తెలియకుండా కాజేశాడంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలియడంతో రష్మిక.. మేనేజర్ పై….

రేపే పట్నాలో విపక్షాల భేటీ-మోడీకి ప్రత్యామ్నాయం దొరికేనా ? తెలుగు పార్టీలు దూరం !

దేశవ్యాప్తంగా తొమ్మిదేళ్ల ఎన్డీయే పాలన చూశాక ప్రధాని మోడీకి, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఓ కూటమి నిర్మించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. రేపు బీహార్ రాజధాని పట్నాలో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, టీఎంసీతో పాటు పలు విపక్ష పార్టీలు సమావేశమవుతున్నాయి. బీహార్ సీఎం నితీశ్….

డిస్నీ+ హాట్‌స్టార్ పరువు తీశారంటే.. ‘పంది’తో గొడవ పడలేనంటున్న డైరెక్టర్!

ఒకప్పుడు తెలుగు దర్శకులు అలాగే నిర్మాతలు కేవలం సినిమాల వరకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ఓటీటీలు విరివిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఓటీటీ కంటెంట్ కూడా ప్రొడ్యూస్ చేసేందుకు, డైరెక్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి క్రమంలో తెలుగులో సెన్సిబుల్ డైరెక్టర్….

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న ట్రాక్టర్..

ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల, రహీంఖాన్ పేట గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది.ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల వెళ్తోన్న బస్సు ట్రాక్టర్ ఢీకొట్టింది. వల్లంపట్ల,….