జీ 20 సదస్సు వేళ దిల్లీలో ఆంక్షలు
దిల్లీ : జీ 20 (G20- summit) అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్ (India).. శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. భద్రతా ఏర్పాట్ల రీత్యా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నందున సెప్టెంబర్ 8-10 తేదీల్లో ఆన్లైన్ ఫుడ్….










