Latest Posts

జీ 20 సదస్సు వేళ దిల్లీలో ఆంక్షలు

దిల్లీ : జీ 20 (G20- summit) అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్ (India).. శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. భద్రతా ఏర్పాట్ల రీత్యా ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేస్తున్నందున సెప్టెంబర్ 8-10 తేదీల్లో ఆన్‌లైన్‌ ఫుడ్‌….

హైకూయ్ తుపాను.. అనేక రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేత

హైకూయ్ తుపాను మంగళవారం చైనాలోని ఆగ్నేయ తీరం వెంబడి తీరం దాటే అవకాశం ఉన్నందున అనేక రైళ్లు రద్దు చేయబడ్డాయి. కొన్ని పాఠశాలలు నిలిపివేయబడ్డాయి. ఈ మేరకు చైనా ఆధారిత గ్లోబల్ టైమ్స్ నివేదించింది. సోమవారం జాతీయ వాతావరణ కేంద్రం (NMC)….

ఒడిశాలో పిడుగుల బీభత్సం.. ఏకంగా 2 గంటల్లో 61 వేల పిడుగులు

ఒడిశా(Odisha)లో పిడుగులు(Thunderstorms) బీభత్సం సృష్టించాయి. రెండు గంటల వ్యవధిలో ఆయా ప్రాంతాల్లో 61 వేల పిడుగులు పడినట్లు ఆ రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రతా సాహు వెల్లడించారు. ఈ పిడుగుల ధాటికి 12 మంది దుర్మరణం చెందారని తెలిపారు. రాష్ట్రంలో….

త్వరలో భారత్ మార్కెట్లో నోకియా న్యూ 5జీ స్మార్ట్‌ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎంటీ గ్లోబల్ తన అనుబంధ నోకియా సంస్థ నుంచి భారత్ మార్కెట్లో న్యూ 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది. Nokia New 5G Smart Phone | ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ….

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభిస్తున్నాయి. కాగా, ఇప్పటికే అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ అభ్యర్థుల టికెట్లను దాదాపుగా ఖరారు చేసింది. 115 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించిన….

సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి థర్మన్ షణ్ముగరత్నం విజయం

సింగపూర్: ప్రపంచంలో ఇతర దేశాలను ఏలుతున్న భారతీయుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే బ్రిటన్ తోపాటు పలు దేశాలను భారతీయులు పాలిస్తుండగా.. తాజాగా, ఆ జాబితాలోకి సింగపూర్ చేరింది. సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి….

2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అసెంబ్లీ గడువు ముగియనున్న రాష్ట్రాలివే..!

“ఒక దేశం ఒక ఎన్నిక” సాధ్యసాధ్యాలను అన్వేషించేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఏర్పాటు చేయడంతో 2024 లోక్‌సభ ఎన్నికలు సాధారణంగా జరగాల్సిన సమయం కంటే ముందస్తుగా జరుగుతాయనే సంకేతాలు కేంద్రం పంపింది. తద్వారా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు….

AP

ఆరోగ్యశ్రీ ఉద్యోగిపై మంత్రి విడదల రజిని ఓఎస్డీ దురుసు ప్రవర్తన, ఆగిన 108 సేవలు

అమరావతి: మంగళగిరిలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఛాంబర్ ఎదురుగా ఉన్న 108 కాల్‌సెంటర్ ఉద్యో గిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఓఎస్టీ, ఆరోగ్యశ్రీ అదనపు సీఈఓ మధుసూదనరెడ్డి చేయిచేసుకున్నారు. శుక్రవారం….

ప్రధాని కీలక మంత్రాంగం, జమిలి వైపే – పొలిటికల్ అలర్ట్..!!

జమిలి ఎన్నికల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రధాని మోదీ కీలక మంత్రాంగం చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రాజకీయంగా కీలక నిర్ణయాలకు వేదికగా కానుంది. ప్రధాన బిల్లులకు ఆమోదం తెలపనునున్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణతో….

PSLV-XL రకం 25వ నౌక- చంద్రుడు, సూర్యుడిపైకి వెళ్లిన రికార్డు..!

సూర్యుడి రహస్యాలు తెలుసుకునేందుకు భూమికీ,సూర్యుడికీ మధ్యన ఉన్న లాగ్రేడియన్ పాయింట్ కు ఇవాళ భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఆదిత్య ఎల్ 1ను ప్రయోగిస్తోంది. ఉదయం 11.50 నిమిషాలకు జరిగే ఈ ప్రయోగంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో వాడుతున్న పీఎస్ఎల్వీ-ఎక్సెల్….