Latest Posts

గుంటూరు కారం నుంచి ‘దమ్ మసాలా’ సాంగ్ ప్రోమో రిలీజ్…

  మహేష్ బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం నుంచి ‘దమ్ మసాలా’ సాంగ్ ప్రోమో ను మేకర్స్ తాజాగా విడుదల చేసారు. గుంటూరు కారం చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఈ పాట కావడంతో దీనిపై సర్వత్రా….

సీఎం కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు …

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. సామాన్య ప్రజలతోపాటు రాజకీయ నేతల వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. తాజాగా, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల….

కొత్త ప్రచారం.. గంగవ్వతో నాటు కోడి కూర వండిన కేటీఆర్.. మంచి ధావత్.. వైరల్ వీడియో

మంత్రి కేటీఆర్ రూటు మార్చాడు. ఎన్నికల ప్రచారానికి కాదెవరు అనర్హం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లు కలవని వారిని.. కలుసుకోకూడదనుకున్న వారిని సైతం కలుస్తూ తనవంతు ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ యాసతో జగిత్యాల జిల్లాలో ఫేమస్ అయిన ‘మై విలేజ్ షో’ యూట్యూబ్….

గుంటూరు కారం టీంకు గట్టి షాక్.. సాంగ్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ అందరినీ ఆకట్టుకోగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల….

ఇండియా సౌతాఫ్రికా మ్యాచ్ లో ఇండియన్ టీమ్ ప్లేయింగ్ 11 లో భారీ మార్పులు…

ప్రస్తుతం ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ లో వరుస విజయాలను అందుకుంటూ ఇండియన్ టీం పవర్ ఏంటో ప్రపంచ దేశాలకు చూపిస్తూ వస్తున్నారు. రేపు ఇండియా, సౌతాఫ్రికా తో ఒక భారీ మ్యాచ్ ఆడడానికి సిద్ధమైంది.ఇక ఇప్పటికే 7 మ్యాచ్ లు….

AP

చివరి నిమిషంలో పవన్ తో ఆ ప్రకటన చేయించాలనుకుంటున్న బిజెపి..

బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ విషయంలో ఏకంగా సోషల్ మీడియాలో ఒపీనియన్ పోల్స్ పెట్టారు. తెలంగాణలో జనసేనతో పొత్తు ఎవరికి లాభం అని ప్రశ్నించారు. దాదాపు పదివేల మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. బిజెపితో….

రసవత్తరంగా మారుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కాంగ్రెస్‌తో వామపక్షాలు జట్టు కట్టే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ – జనసేన సీట్ల షేరింగ్‌ చివరి దశకు వచ్చింది. ఒంటరిగా బరిలోకి దిగిన బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. దీంతో ఈసారి త్రిముఖపోరు….

AP

లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తారా…?

ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. అయితే తొలినాళ్లలోనే నందమూరి తారకరత్న అకాల మరణం, అధికార పక్షం అడ్డంకులు తదితర కారణాలతో లోకేష్ ఇబ్బంది పడ్డారు. అయినా సరే ముందుగా పాదయాత్రను కొనసాగించారు. రాయలసీమతో పాటు కోస్తాంధ్రలో….

బాలయ్య ఖాతాలో మరొక రియాల్టీ షో..

టాలీవుడ్ లో ప్రస్తుతం బాలయ్య హవా నడుస్తుంది అనడంలో ఎటువంటి డౌటు లేదు. వెండితెర అయినా.. బుల్లితెర అయినా.. టీవీ షో అయినా.. థియేటర్ అయినా.. ప్రేక్షకులు జై బాలయ్య అంటూ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం బాలయ్య కెరియర్ అన్ స్టాపబుల్….

కాలుష్య కోరల్లో ఢిల్లీ.. డేంజర్ బెల్స్..

ఢిల్లీ కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతుంది. నగరంలోని గాలి తీవ్రత ప్రమాదస్ధాయికి చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత(AIR QUALITY) తీవ్రస్థాయికి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాల ప్రకారం వాయు నాణ్యత సూచీ(AIR QUALITY INDEX)….