బొత్సకు హెరిటేజ్ సంస్థ షాక్: నిరాధార ఆరోపణలపై లీగల్ నోటీసులు జారీ!
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణపై హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధారమైన మరియు అసత్య ఆరోపణలు చేశారంటూ ఆయనకు లీగల్ నోటీసులు జారీ చేసింది. రాజకీయ లబ్ధి కోసమే బొత్స ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వ్యాఖ్యలు….










