త్వరలో 770కు పైగా ఎయిర్ అంబులెన్సులు.. వింగ్స్ ఇండియాలో రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వింగ్స్ ఇండియా 2026 విజయవంతమైన సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. భారత విమానయాన రంగం భవిష్యత్తు, సాధించిన విజయాలు , రాబోయే లక్ష్యాలను వివరిస్తూ ఆయన తన ఆశాభావం వ్యక్తం….










