ఎయిర్ ఇండియా అధికారులు, న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్ క్రూ సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం
ఎయిర్ ఇండియా అధికారులు, న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్ క్రూ సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నోటీసులు జారీ చేసింది. మహిళపై మూత్రం పోసిన ఘటనపై నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. గత ఏడాది అంటే 2022 నవంబర్….










