మొంథా తుఫాను బీభీత్సం: ఏపీలో తీరం దాటినా కొనసాగుతున్న గాలులు, సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
తీవ్ర తుఫానుగా మారిన మొంథా, ఎట్టకేలకు అర్ధరాత్రి 11:30-12:30 మధ్య నరసాపురం వద్ద (మచిలీపట్నం-కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా) తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. తీరం దాటినప్పటికీ, ఈ తుఫాను భూభాగంపై కూడా బలమైన తుఫానుగా కొనసాగుతూ,….










