పార్టీ ఫిరాయింపుదారులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చే
పార్టీ ఫిరాయింపుదారులపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హత్యలు, అత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను వారికి వర్తింపజేయాలన్నారు. ఈ అంశంపై రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన విషయాన్నిమేధావులు ఆలోచించాలని కోరారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం….










