Latest Posts

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు: భారతీయులకు ట్రంప్ శుభాకాంక్షలు, మోదీని ‘మంచి మిత్రుడు’గా కీర్తించారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దీపాలు వెలిగించి, భారతీయులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ట్రంప్ మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు ‘మంచి మిత్రుడు’….

ఆసియా కప్ 2025: ట్రోఫీ వివాదంపై బీసీసీఐ-పీసీబీ మధ్య ప్రతిష్టంభన; ఐసీసీ మీటింగ్‌లో తేల్చే యోచన

ఆసియా కప్ 2025 ముగిసి నెల రోజులు అయినా, ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీని అందజేయడంపై బీసీసీఐ (BCCI), పీసీబీ (PCB) మధ్య వివాదం కొనసాగుతోంది. ప్రస్తుతం ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) చీఫ్‌గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ (పీసీబీ….

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కేసీఆర్ నేరుగా ప్రచారం చేయరా? తెరవెనుక వ్యూహాలకే పరిమితమా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ఘట్టం ముగియడంతో, ప్రచారం ఊపందుకోనుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరు ఉన్నప్పటికీ, ఆయన నేరుగా ప్రచారంలో పాల్గొంటారా అనే సందేహం నెలకొంది. పార్టీలో ‘ఒకటి నుంచి పది దాకా కేసీఆర్’ ఉంటారని….

‘ఆనందలహరి’ (ఆహా) సిరీస్ రివ్యూ: నిదానంగా సాగిన విలేజ్ నేపథ్య కథనం

ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన ‘ఆనందలహరి’ సిరీస్ గ్రామీణ నేపథ్యం, ప్రాంతీయ అభిమానం, కుటుంబ బంధాల నేపథ్యంలో రూపొందించబడింది. సాధారణంగా ఓటీటీల్లో థ్రిల్లర్ జోనర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ సిరీస్ ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ టచ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది…..

AP

దుబాయ్‌లో సీఎం చంద్రబాబు: గల్ఫ్ ప్రవాసుల కోసం ‘ప్రవాసాంధ్ర భరోసా’ బీమా పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం దుబాయ్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులకు అండగా నిలిచేందుకు ‘ప్రవాసాంధ్ర భరోసా’ అనే ప్రత్యేక బీమా పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద….

AP

లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు: సీఎం చంద్రబాబు ఆదేశాలు

నెల్లూరు జిల్లా దారకానిపాడులో ఇటీవల జరిగిన లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్‌ను (ఫాస్ట్ ట్రాక్ కోర్టు) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, నిందితులకు….

సోనీ లైవ్‌లో ‘మిరాజ్’ మూవీ రివ్యూ: మలుపులు ఉన్నా భావోద్వేగాలు లోపించాయి

ప్రఖ్యాత మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన తాజా క్రైమ్ థ్రిల్లర్‌ “మిరాజ్” ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీ వేదికగా అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 19న థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకులను కథలోకి చేర్చే ప్రయత్నంలో భాగంగా ఎన్నో మలుపులతో….

అడిలైడ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డులు: రెండో వన్డేపై అంచనాలు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అడిలైడ్ ఓవల్ అంటే ఎంతో ఇష్టమైన గ్రౌండ్. ఈ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం (అక్టోబర్ 23) జరిగే రెండో వన్డేలో కోహ్లీ మరోసారి రికార్డు మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నాడు. భారత్….

వరద బాధిత పంజాబ్ రైతులకు దీపావళి కానుకగా గోధుమ విత్తనాలు పంపిన సీఎం యోగి

దీపావళి పండగవేళ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మానవత్వం చాటుకున్నారు. ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన పంజాబ్ రైతులకు అండగా నిలిచేందుకు ఆయన మంగళవారం తన అధికారిక నివాసం వద్ద 1000 క్వింటాళ్ల గోధుమ విత్తనాలతో కూడిన వాహనాలను జెండా….

AP

ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ విజయం: భారత రొయ్యల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాకుండా, కీలకమైన రొయ్యల ఎగుమతుల పునరుద్ధరణలో ముఖ్యపాత్ర పోషించారు. ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం….