చిత్తూరులో కలకలం: బావిలో చిరుతపులి మృతదేహం లభ్యం
బావిలో చిరుత మృతదేహం దహన క్రియలు నిర్వహించిన అటవీశాఖ సిబ్బంది. జిల్లా కేంద్రమైన చిత్తూరులో చెన్నమ్మగుడి పల్లి వద్ద గల ఓ బావిలో చిరుతపులి మృతదేహం లభ్యమైంది. గురువారం రాత్రి స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రాత్రి చీకటిగా….










