Latest Posts

భారత్‌- నేపాల్‌ మధ్య ‘శ్రీరాం-జానకి’ యాత్ర.. ఫిబ్రవరి 17న ప్రారంభం..

ఎన్నో ఏళ్లుగా భారత్ – నేపాల్ మధ్య సామాజిక, భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీతారాముల జన్మస్థలాలుగా భావించే నేపాల్‌లోని జనక్‌పుర్‌, భారత్‌లోని అయోధ్యలను కలుపుతూ ప్రత్యేక రైలును నడపనున్నట్లు….

జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతారా..?

బీజేపీ జాతీయ కార్యవర్గం ఈ నెల 16, 17వ తేదీల్లో ఢిల్లీలోని ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతోపాటు దాదాపు 350 మంది పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 17న ప్రధాని మోదీ….

శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్

శ్రీలంతో జరిగిన వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో 317 పరుగులు తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 390 పరుగులు చేసింది. లక్ష్య….

AP

కోళ్ళకూ పంచాంగ శాస్త్రం

సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేవి కోడిపందాలు.. తెలంగాణ ప్రాంతంలో తక్కువ అయినప్పటికీ… ఆంధ్ర ప్రాంతంలో వీటిని ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు.. కోట్లల్లో పందాలు కాస్తూ ఉంటారు.. ఇక ఈ సంక్రాంతి నాలుగు రోజులయితే అక్కడ సందడి తారస్థాయిలో ఉంటుంది.. మనం సినిమాలో….

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంపుతామని బెదిరింపులు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంపుతామని బెదిరింపులు వచ్చాయి. శనివారం ఉదయం నుంచి నితిన్ గడ్కరీకి రెండుసార్లు చంపేస్తానని బెదిరింపు కాల్స్ వచ్చాయి. పోలీసుల ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాగ్‌పూర్‌లోని ప్రజా సంబంధాల కార్యాలయానికి బెదిరింపు….

తెలంగాణ నిరుద్యోగ అభ్యర్ధులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక

తెలంగాణ నిరుద్యోగ అభ్యర్ధులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చింది. స్థానికత ఇబ్బందితో నిలిచిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 1 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఆ వివరాలు ఇలా.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 1 పోస్టులకు 2022….

విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అధికారిక టైమింగ్స్, టికెట్ ధరలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలుపై అందరి ఆసక్తి నెలకొంది. సెమీ బులెట్ రైలుగా దేశంలో ప్రవేశపెట్టిన ఈ రైలు టైమింగ్స్, టికెట్ ఎంతనే వివరాలు వెల్లడయ్యాయి. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అత్యాధునికం, అత్యంత వేగం…..

అండర్ 19 ఉమెన్స్‌ వరల్డ్ కప్‌ను విజయంతో ఘనంగా ప్రారంభించింది టీమ్ ఇండియా

అండర్ 19 ఉమెన్స్‌ వరల్డ్ కప్‌ను విజయంతో ఘనంగా ప్రారంభించింది టీమ్ ఇండియా. శనివారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా ఉమెన్స్ టీమ్ ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నిఅందుకున్నది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓపెనర్లు శ్వేత షెరావత్….

900 కి.మీల దూరంలో ఉన్న కవలలు.. ఒకే సారి వింతగా చనిపోయారు..

కొన్ని యాదృశ్చికంగా జరుగుతాయో లేక ఏదైనా బలమైన కారణం ఉందో తెలియదు. కానీ ఆ మిస్టరీలు ఇప్పటికీ కూడా అంతుబట్టడం లేదు. దాదాపు 900 కి.మీల దూరంలో విడివిడిగా ఉన్న కవలలు కొన్ని గంటల వ్యవధిలో వింతగా మరణించారు. ఇప్పటికీ వీరిద్దరూ….

దయాది దేశం పాకిస్థాన్‌లో నిత్యావసరాల ధరలు ప్రజలకు చుక్కలు

దయాది దేశం పాకిస్థాన్‌లో నిత్యావసరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్‌ నుంచి పాలు, పిండి నుంచి ఉల్లిపాయల వరకు అన్నింటి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం అన్ని వైపుల నుంచి పాకిస్థాన్‌పై ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న విదేశీ మారకద్రవ్య….