Latest Posts

బంగ్లాతో రెండో టెస్టుకూ ROHITH దూరం..

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న 2వ వన్డేకు రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. బొటన వేలికి గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గాయంతో బంగ్లాతో మూడో వన్డే, మెుదటి టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు రెండో టెస్టులోనూ ఆడటం లేదు…..

TRS రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు

  రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా అన్ని పార్టీల్లో అసంతృప్తులు ఉంటూనే ఉంటారు. అవి జాతీయ పార్టీల్లో ఎక్కువగా ఉండటం సహజమే. ప్రాంతీయ పార్టీల్లో కాస్త తక్కువగానే ఉన్నా ఇటీవల కాలంలో వారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా జంపు జలానీలు….

నోయిడా పోలీసులు ముగ్గురు విదేశీ సైబర్ నేరగాళ్లను అరెస్ట్

నోయిడా పోలీసులు ముగ్గురు విదేశీ సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు వేల ఒరిజినల్ డాలర్లు, 1.3 మిలియన్ల నకిలీ డాలర్లు, 10 వేల 500 పౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సదరు నిందితుల నుంచి నటి….

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలంముదురుతోంది. రోజుకో నేత అసమ్మతి గళం వినిపిస్తూ కాక రేపుతున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్లు తిరుగుబాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ భేటీకి….

AP

దేశంలో అత్యదికంగా ఏపీలోనే ఈ కేసులున్నాయని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం

ఏపీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కోర్టు ధిక్కారణ కేసులు పెరిగిపోతున్నాయి. గత మూడేళ్లలో ఏకంగా 350 శాతం కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. పెరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసులు ఓ ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఏపీలో గత మూడేళ్లుగా అంటే….

Aishwarya Rai’s నకిలీ పాస్‌పోర్ట్‌తో ముగ్గురు విదేశీయుల అరెస్ట్.. 1.80 కోట్ల మోసం!

తాజాగా నోయిడా పోలీసులు ముగ్గురు విదేశీ సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు వేల ఒరిజినల్ డాలర్లు, 1.3 మిలియన్ల నకిలీ డాలర్లు, 10 వేల 500 పౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సదరు నిందితుల నుంచి….

కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదురుతోంది. రోజుకో నేత అసమ్మతి గళం వినిపిస్తూ కాక రేపుతున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్లు తిరుగుబాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ….

AP

తనుశ్రీ సోషల్ మీడియాలో REELS… వలపు వల.. చిక్కిన వారు విలవిల!

ఈ రోజుల్లో సైబర్ మోసాలు ఎంతగా పెరిగిపోయాయి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెక్నాలజీ చేతిలోకి వచ్చేసింది కదా అని ఆనందపడే లోపే ఆ టెక్నాలజీ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న వారు కూడా లక్షల్లో కనిపిస్తున్నారు. తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి….

లక్ష్య ఛేధనలో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ నిదానం

ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీస్‌లో ఓడి మరోసారి నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అయితే అంధుల ప్రపంచకప్‌లో మాత్రం భారత్ విజయం సాధించింది. భారత అంధుల జట్టు వరుసగా మూడో సారి విశ్వవిజేతగా నిలిచింది. బెంగళూరు….

AP

వచ్చే ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అత్యవసరం.

వచ్చే ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అత్యవసరం. ఆ పార్టీకి జీవన్మరణ సమస్య. అందుకే చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఏడు పదుల వయసును లెక్క చేయకుండా ప్రజల్లో తిరుగుతున్నారు. వారితో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు కుదుర్చుకునేందుకు ఉబలాట….