Latest Posts

AP

డైమండ్ రాణి రోజా వ్యాఖ్యలపై మంత్రి ఫైర్.

తాను ప్రతి ఒక్కరితో తిట్టించుకుంటున్నానని.. చివరికి డైమండ్ రాణి రోజా కూడా తన గురించి మాట్లాడుతోందని అంటూ మంత్రి రోజాపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన….

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ముంబైలో మెరుపు పర్యటనలు

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ముంబైలో మెరుపు పర్యటనలు చేసి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యారు. ముంబైలోని టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌజ్‌లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి….

AP

తాజాగా ఏర్పాటు చేసిన యువశక్తి సభలో ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

తాజాగా ఏర్పాటు చేసిన యువశక్తి సభలో ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆయన మీద ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రులు వరుసగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్….

2023 హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు బోణీ

2023 హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు బోణీ చేసింది. గురువారం జరిగిన తొలి పోరులో స్పెయిన్‌పై 2-0 తేడాతో విజయాన్ని సాధించింది. ఆట ఆరంభంలో స్పెయిన్ దూకుడును ప్రదర్శించింది. అయితే పదో నిమిషం నుంచి గేమ్‌పై భారత్‌ పట్టు సాధించింది…..

AP

మూడు ముక్కుల ముఖ్యమంత్రి.

‘రణ’స్థలం నుంచే పవన్ తన యుద్ధాన్ని ప్రకటించారు. ప్రభుత్వ పెద్ద నుంచి పాలేర్లుగా చెప్పుకునే వారి వరకూ అందర్నీ ఏకి పడేశారు.పదునైన మాటలు, వ్యంగ్యోక్తులతో వైసీపీ పాలకులపై విరుచుకు పడ్డారు. ఎక్కడా పేర్లు సంభోదించకున్నా జన సైనికులకు అర్ధమయ్యేలా కామెంట్స్ చేశారు…..

AP

కోడి పందాలు ఈసారి అంతకుమించి.. రూ. 60 వేల ఎంట్రీ ఫీజు..

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకున్న ప్రత్యేకతే వేరు. అందులోనూ కోస్తాంధ్రాలో సంక్రాంతి జోరు మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ అంతే. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ .. ఇలా మూడు రోజులూ….

దయాది దేశం పాకిస్థాన్‌లో నిత్యావసరాల ధరలు ప్రజలకు చుక్కలు

దయాది దేశం పాకిస్థాన్‌లో నిత్యావసరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్‌ నుంచి పాలు, పిండి నుంచి ఉల్లిపాయల వరకు అన్నింటి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం అన్ని వైపుల నుంచి పాకిస్థాన్‌పై ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న విదేశీ మారకద్రవ్య….

హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ఘోర ప్రమాదం

హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఎల్‌పీజీ సిలిండర్ పేలడంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు. పానిపట్‌లోని తహసీల్ క్యాంప్‌లోని రాధా ఫ్యాక్టరీ సమీపంలో గురువారం ఉదయం భారీ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో….

హిడ్మా మృతిపై క్లారిటీ.. మావోయిస్టు కమిటీ లేఖ విడుదల

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మవోయిస్ట్ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందినట్లు వస్తున్న వార్తలపై మావోయిస్టు కమిటీ లేఖ….

పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి నాని తీవ్రస్థాయిలో ఫైర్

పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పవన్ యువశక్తి సభలో అధికార పార్టీని టార్గెట్ చేయగా దానికి కౌంటర్ గా పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర యువతకు స్ఫూర్తి….