దేశ ప్రధాని మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా దుమారం
దేశ ప్రధాని మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీ లింకుల్ని, డాక్యుమెంటరీని బ్లాక్ చేసింది. మరోవైపు ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. జమ్ము కశ్మీర్ అల్లర్ల నేపధ్యంలో తెరకెక్కిన కశ్మీర్ ఫైల్స్….










