Latest Posts

తారకరత్న గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలైందా!..వైద్య చరిత్రలోనే ఒక అద్భుతం

గత రెండు రోజుల క్రితం నందమూరి తారక రత్న ఆరోగ్యం గురించి సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి..గుండెపోటు వచ్చి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న తారకరత్న చికిత్స పొందుతూ మరణించాడని..లోకేష్ పాదయాత్ర కి అడ్డంకి ఉండకూడదనే ఉద్దేశ్యం….

కేసీఆర్‌కు సడెన్‌గా గాంధీ ఎందుకు గుర్తొచ్చాడు?

తాను దండం పెట్టించుకోవడం తప్ప.. తాను ఒకరికి దండం పెట్టడం కేసీఆర్‌కు పెద్దగా నచ్చదు. స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నేతల విషయంలోనూ ఆయన ఆలాగే వ్యవహరిస్తారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, భగత్‌సింగ్, జగ్జీవన్‌రామ్, బాలగంగాధర్‌ తిలక్‌తోపాటు తెలంగాణ ఉద్యమ నేతలు అయిన….

దేశంలో రాజ్యాంగ వ్యవస్థ, శాసన వ్యవస్థ రెండు కూడా జోడు గుర్రాలు..

దేశంలో రాజ్యాంగ వ్యవస్థ, శాసన వ్యవస్థ రెండు కూడా జోడు గుర్రాలు.. ఇవి సక్రమంగా పనిచేస్తేనే వ్యవస్థలు బాగా పనిచేస్తున్నట్టు లెక్క.. దేశం అభివృద్ధి పథంలో సాగుతున్నట్టు లెక్క.. అయితే వీటికి అపరిమితమైన అధికారాలు ఉండటంవల్ల ఒక్కోసారి ఆహలు దెబ్బతింటాయి.. అవే….

దక్షిణ భాతర దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం

దక్షిణ భాతర దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించి బీజేపీ హైకమాండ్‌ ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన భావిస్తున్న పార్టీ హైకమాండ్‌ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 10….

AP

కలకలం : జగన్ విమానం అత్యవసర ల్యాండింగ్..

కాంగ్రెస్ ను ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఇంకా పచ్చిగానే ఉంది. ఆయన చనిపోయారని చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్ కనుక బతికి ఉంటే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదు.. అసలు తెలంగాణనే….

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభం

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి జాతీయ పార్టీగా మారిన బీఆర్‌ఎస్‌కు ఎంతో ప్రత్యేకం. 20 ఏళ్లుగా పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్య వహించిన ఎంపీలు ఈ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ ప్రతినిధులుగా….

పాకిస్థాన్‌లో వింత వ్యాధి కలకలం

పాకిస్థాన్‌లో వింత వ్యాధి కలకలం రేపుతోంది. కరాచీ నగరంలో 18 మంది ప్రాణాలు బలిగొంది. మృతుల్లో 14 మంది చిన్నారులు ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని ఆరోగ్య సేవల డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమానీ శుక్రవారం ధృవీకరించారు. జనవరి 10….

అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నాయకురాలు విజయశాంతి వెల్లడి

తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమలేదని.. రాష్ట్రంలోని సంపదపై కన్నేశాడని విమర్శించారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు…..

: లోకేష్‌ అడుగుపెడితే ప్రాణాలు గాల్లోకే.. : మంత్రి రోజా

టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్‌ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అన్నారు. చంద్రబాబు సైకో అయితే.. కొడుకు లోకేష్‌ ఐరన్‌ లెగ్‌ అని ఎద్దేవా చేశారు. లోకేష్‌ అడుగుపెట్టగానే పుష్కరాల్లో 29 మంది చనిపోయారని….

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ కొత్త విజేతగా బెలారస్‌

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ కొత్త విజేతగా బెలారస్‌కు చెందిన అరినా సబలెంక అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో రిబకినా (కజకిస్థాన్‌)పై సబలెంక 4-6 6-3 6 -4 తేడాతో విజయాన్ని సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఐదో….