వైఎస్ వివేకా హత్య తర్వాత మొదటి కాల్ వెళ్లింది ఇతనికే.. !
అప్పటి వరకు అతను బాహ్యప్రపంచానికి తెలియదు. సీబీఐ విచారణతో అతని పేరు వెలుగులోకి వచ్చింది. వైఎస్ వివేకా హత్య జరగగానే పులివెందుల నుంచి అతనికే ఫోన్ వెళ్లింది. అది కూడా కడప ఎంపీ నుంచి. ఇంతకీ అతనెవరు ? కడప ఎంపీకు….










