గ్రామాల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: నల్లమాడ ఎస్సై సతీష్ కుమార్ హెచ్చరిక
గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లమడ ఎస్సై సతీష్ కుమార్ హెచ్చరించారు. శనివారం మండల పరిధిలోని గోపేపల్లి గ్రామంలో….










