Latest Posts

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రమాద బీమాపై కీలక ప్రకటన..

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ….

వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. జల వివాదాలను పరస్పరం కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుందామని అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు….

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం… 12 మంది మృతి..

హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిర్మౌర్ జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది….

AP

గోదావరి మిగులు జలాల వినియోగంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని వాడుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు ఎందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గోదావరి మిగులు జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనవసరమైన గొడవలకు అర్థం లేదని ఆయన స్పష్టం చేశారు…..

AP

సంక్రాంతి ముంగిట శుభవార్త… ఏపీలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సమ్మె విరమణ..

సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం భారీ ఊరట కల్పించింది. ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానులు జనవరి 12 నుంచి చేపట్ట తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ….

AP

మహేష్ చౌదరి హత్య కేసు: నిందితులను అరెస్టు చేసి వీధుల్లో ఊరేగించిన పోలీసులు

కొత్తచెరువు మండలం తిప్పాపట్లపల్లి గ్రామానికి చెందిన మాదినేని మహేష్ చౌదరి ఈనెల 1వ తేదీన దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంచలన కేసులో నిందితులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన నాటి నుండి పరారీలో ఉన్న….

AP

రెడ్ బుక్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి: పుట్టపర్తిలో AIYF నిరసన ప్రదర్శన

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని యనమలపల్లి గణేష్ కూడలి వద్ద AIYF యువజన సంఘం మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్ బుక్’ విధానం విద్యార్థుల, యువకుల భవిష్యత్తుకు గొడ్డలి….

AP

హిందూపురం పరిధిలో పర్యావరణ విధ్వంసంపై పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరిసర ప్రాంతాల్లో కొందరు దుండగులు ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచుకుంటూ పర్యావరణాన్ని నాశనం చేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరకడం, కొండలను పిండి చేయడం మరియు భూగర్భ….

AP

జగన్ సిద్ధాంతం విధ్వంసం.. ఆలోచన అరాచకం: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యమని, ఆయనది పూర్తిగా క్రిమినల్ మైండ్సెట్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెకింటీల సురేంద్ర కుమార్ విమర్శించారు. శుక్రవారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. జగన్ తన….

AP

ముదిగుబ్బలో పోలీసుల హెచ్చరిక: కోడిపందాలు, జూదం ఆడితే కఠిన చర్యలు

ముదిగుబ్బ మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు…..