Latest Posts

మంతెన వారి వివాహ వేడుకల్లో జెన్నిఫర్ లోపేజ్ ప్రదర్శన: భారీ పారితోషికం

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్లో ఇటీవల భారత సంతతి అమెరికన్ బిలియనీర్, అమెరికా ఫార్మా ఇండస్ట్రీలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన మంతెన రామరాజు కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రామరాజు కుమార్తె నేత్ర మంతెన, వంశీ గాదిరాజుల వివాహానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు….

AP

విశాఖ ఉమెన్స్ కాలేజీలో ఈ నెల 28న మెగా జాబ్ మేళా

విశాఖపట్నంలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో ఈ నెల 28న జరగనున్న మెగా జాబ్ మేళా గురించి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరిన్ని వివరాలు వెల్లడించారు. కాలేజీ ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ జాబ్ మేళా జిల్లాలోని నిరుద్యోగ….

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: నామినేషన్ దాఖలుకు తప్పనిసరి నిబంధనలు

తెలంగాణ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి అంటే ఈ నెల 27వ తేదీ నుంచి మొదలు కానుంది. తొలి విడత నామినేషన్లను రేపటి నుంచి స్వీకరించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో….

AP

కొబ్బరి రైతులకు నష్టం: గత పాలకుల తప్పిదాల వల్లే కష్టాలన్న పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేసిన తప్పుల వల్లనే రాష్ట్రంలోని కొబ్బరి రైతులు నష్టపోయారని అన్నారు. సముద్ర జలాల వల్ల నష్టపోయిన కొబ్బరి రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా….

మహిళల హక్కుల పరిరక్షణ: భారతీయ శిక్షా స్మృతిలోని ముఖ్య సెక్షన్లపై అవగాహన అవసరం

ఆధునిక సమాజంలో స్త్రీలపై హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు అధికమవుతున్న నేపథ్యంలో, మహిళలు తమపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి సరైన అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంధి.అందుకే ఐక్యరాజ్యసమితి 1999లో చేసిన తీర్మానం మేరకు,….

రవితేజ ‘మాస్ జాతర’ OTT రిలీజ్ డేట్ ఖరారు: నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్

ఎనర్జిటిక్ స్టార్ రవితేజ మరియు యువ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా నవంబర్ 28వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు….

AP

శబరిమల భక్తులకు శుభవార్త: అన్నదానం మెనూలో కేరళ సంప్రదాయ ‘సద్య’

శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) అన్నదానం విషయంలో శుభవార్త అందించింది. ఆలయంలో అందిస్తున్న అన్నదానం మెనూను పూర్తిగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనంలో ఇస్తున్న వెజ్ పులావ్, సాంబార్ స్థానంలో ఇకపై అప్పడాలు,….

ఇందిరమ్మ చీరల పంపిణీపై హరీశ్ రావు విమర్శలు: ‘మహిళలకు రూ. 60 వేలు ఇవ్వాలి’

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు చీర ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని గ్రామాల్లో మహిళా సంఘాల్లో సభ్యత్వం ఉన్నవారికే….

AP

ఏపీలో పరిపాలనా సంస్కరణలు: 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లకు సీఎం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజన మరియు రెవెన్యూ పరిపాలన పునర్‌వ్యవస్థీకరణపై మంత్రుల కమిటీ నివేదికను సమీక్షించిన సీఎం, మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు, ఐదు….

దిగ్గజ నటుడు ధర్మేంద్రకు భారమైన వీడ్కోలు: తుది నివాళులర్పించిన బాలీవుడ్ ప్రముఖులు

బాలీవుడ్‌కు ‘హీ-మ్యాన్‌’గా చిరస్మరణీయమైన పేరు పొందిన దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89)కు ఈరోజు ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో భారమైన వాతావరణంలో అంత్యక్రియలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆయన పార్థివ దేహాన్ని తరలించగా, నటుడిని కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు,….