Latest Posts

AP

చిల్లవారిపల్లిలో సామరస్యంగా కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు: భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, భక్తులకు పిలుపునిచ్చిన పరిటాల శ్రీరామ్

శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ప్రసిద్ధి చెందిన చిల్లవారిపల్లి శ్రీ కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి అత్యంత సామరస్యపూర్వక వాతావరణంలో జరుగుతాయని ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పూజా విధానాలు మరియు….

AP

చిల్లవారిపల్లిలో వైభవంగా శ్రీ కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు: వివాదాలకు స్వస్తి పలికి సామరస్యంగా వేడుకలు – ఏర్పాట్లను పరిశీలించిన పరిటాల శ్రీరామ్

తాడిమర్రి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిమరి మండలంలో ప్రసిద్ధి చెందిన చిల్లవారిపల్లి శ్రీ కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి సామరస్యపూర్వక వాతావరణంలో జరుగుతాయని ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లి సమీపంలోని క్షేత్రాన్ని ఆయన సందర్శించి….

AP

కేజీబీవీ పాఠశాలలో జి.సి.డి.వో తనిఖీ: “విద్యార్థినిలకు నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు!”

విద్యార్థినిలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలోగల కేజీబీవీ పాఠశాలను జిసిడివో అనిత గారు తనిఖీ చేశారు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని కేజీబీవీ స్కూల్ ఎస్ ఓ లక్ష్మికి శ్రీ సత్య సాయి….

బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: రజనీకాంత్ ‘జైలర్ 2’ vs నాని ‘ది ప్యారడైజ్’.. ఆగస్టు 21న పోరు తప్పదా?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద….

జనగామలో కింగ్ మేకర్‌గా ఇండిపెండెంట్: మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జనగామ మున్సిపాలిటీలో ‘హంగ్’ ఏర్పడటంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలకు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన స్పష్టమైన మెజార్టీ (మేజిక్ ఫిగర్) రాకపోవడంతో, రెండు పార్టీలు స్వతంత్ర అభ్యర్థులపై దృష్టి….

AP

అరాచకాలను అంతం చేస్తాం: అసెంబ్లీలో భావోద్వేగానికి లోనైన సీఎం చంద్రబాబు నాయుడు!

గత వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక మరియు సామాజిక విధ్వంసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో పాలకులు తనను వ్యక్తిగతంగా అవమానించిన తీరుకు కన్నీళ్లు పెట్టుకున్నానని, తనలాగే ఎందరో బాధితులు గత….

మున్సిపల్ గెలుపు జోష్: ఢిల్లీలో ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ.. శుభాకాంక్షలు తెలిపిన అధిష్ఠానం!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7….

AP

రేపటి నుంచి మూడు రోజులు పాటు తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రేపటి నుంచి మూడు రోజులు పాటు తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉత్సవాలు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ….

AP

వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి వైభవంగా ప్రారంభమైంది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ….

AP

రీ-సర్వేలో తప్పులకు తావుండొద్దు: అధికారులకు కలెక్టర్ సుమిత్ కుమార్ కఠిన ఆదేశాలు.

రీ సర్వే తప్పులు లేకుండా నిర్వహించాలి *గ్రామ సభలో జాబితాను ప్రదర్శించాలి *కలెక్టర్ సుమిత్ కుమార్ నాలుగో విడత రీ సర్వే కార్యక్రమం ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాల కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలో గురువారం నాలుగో విడత….