లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు: సీఎం చంద్రబాబు ఆదేశాలు
నెల్లూరు జిల్లా దారకానిపాడులో ఇటీవల జరిగిన లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ను (ఫాస్ట్ ట్రాక్ కోర్టు) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, నిందితులకు….










