Latest Posts

AP

లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు: సీఎం చంద్రబాబు ఆదేశాలు

నెల్లూరు జిల్లా దారకానిపాడులో ఇటీవల జరిగిన లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్‌ను (ఫాస్ట్ ట్రాక్ కోర్టు) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, నిందితులకు….

సోనీ లైవ్‌లో ‘మిరాజ్’ మూవీ రివ్యూ: మలుపులు ఉన్నా భావోద్వేగాలు లోపించాయి

ప్రఖ్యాత మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన తాజా క్రైమ్ థ్రిల్లర్‌ “మిరాజ్” ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీ వేదికగా అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 19న థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకులను కథలోకి చేర్చే ప్రయత్నంలో భాగంగా ఎన్నో మలుపులతో….

అడిలైడ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డులు: రెండో వన్డేపై అంచనాలు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అడిలైడ్ ఓవల్ అంటే ఎంతో ఇష్టమైన గ్రౌండ్. ఈ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం (అక్టోబర్ 23) జరిగే రెండో వన్డేలో కోహ్లీ మరోసారి రికార్డు మోత మోగించడానికి సిద్ధంగా ఉన్నాడు. భారత్….

వరద బాధిత పంజాబ్ రైతులకు దీపావళి కానుకగా గోధుమ విత్తనాలు పంపిన సీఎం యోగి

దీపావళి పండగవేళ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మానవత్వం చాటుకున్నారు. ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన పంజాబ్ రైతులకు అండగా నిలిచేందుకు ఆయన మంగళవారం తన అధికారిక నివాసం వద్ద 1000 క్వింటాళ్ల గోధుమ విత్తనాలతో కూడిన వాహనాలను జెండా….

AP

ఆస్ట్రేలియా పర్యటనలో నారా లోకేష్ విజయం: భారత రొయ్యల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాకుండా, కీలకమైన రొయ్యల ఎగుమతుల పునరుద్ధరణలో ముఖ్యపాత్ర పోషించారు. ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం….

AP

విజయవాడలో అనాథ పిల్లలతో సీఎం చంద్రబాబు దీపావళి వేడుకలు

ఈ సంవత్సరం దీపావళి వేడుకలకు విజయవాడ పున్నమి ఘాట్ అద్భుత వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఈ వేడుకల్లో పాల్గొని ప్రజలతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. నది తీర ప్రాంతం దీపాలతో,….

ఫిక్సింగ్ ఆరోపణలపై నిషేధం తర్వాత: 38 ఏళ్ల వయసులో పాక్ తరఫున ఆసిఫ్ అఫ్రిదీ అరంగేట్రం

పాకిస్థాన్‌కు చెందిన లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌ ఆసిఫ్ అఫ్రిదీ 38 ఏళ్ల వయసులో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఓ అరుదైన రికార్డు సాధించాడు. సాధారణంగా క్రికెటర్లు 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై….

తెలంగాణకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’: రాబోయే 3 రోజులు భారీ వర్షాల హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడటమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు,….

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పేరు వింటే పాకిస్థాన్‌కు నిద్రపట్టదు: నేవీ సిబ్బందితో దీపావళి వేడుకల్లో మోదీ

ప్రతి సంవత్సరంలాగే, ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. ఈసారి ఆయన గోవా సముద్ర తీరంలో ఉన్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ (INS Vikranth) యుద్ధ నౌకను సందర్శించి, నేవీ అధికారులు,….

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు: రౌడీషీటర్ రియాజ్ ఎన్​కౌంటర్‌పై సీపీ కీలక విషయాలు వెల్లడి

నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను హతమార్చిన కేసులో రౌడీ షీటర్ రియాజ్ ఎన్​కౌంటర్ అయిన ఘటనపై నిజామాబాద్ సీపీ సాయిచైతన్య స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక విషయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. సోమవారం ఉదయం రెగ్యులర్ చెకప్‌లో భాగంగా విధుల్లో….