Latest Posts

జెమీమా రోడ్రిగ్స్‌పై సునీల్ శెట్టి ప్రశంసలు: “నిజమైన సహచరులు ఇలాగే ఉంటారు”

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) తన సహచర క్రీడాకారిణి స్మృతి మంధాన కుటుంబానికి మద్దతుగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు….

బీజే సింగ్ అరెస్టు: తండ్రితో గొడవపడి సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి అస్సాం యువకుడు

అస్సాం రాష్ట్రానికి చెందిన బీజే సింగ్ అనే 31 ఏళ్ల భారతీయుడిని సరిహద్దులు దాటి తమ దేశంలోకి ప్రవేశించినందుకు పాకిస్థాన్ పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రితో జరిగిన గొడవ కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన బీజే సింగ్ పొరపాటున సరిహద్దు….

అంబర్‌పేట ఎస్ఐ భానుప్రకాశ్‌ సర్వీస్ రివాల్వర్ అదృశ్యం: బెట్టింగ్ అప్పుల కోసమే అమ్మేశాడా?

హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఎస్‌ఐ భానుప్రకాశ్‌కు చెందిన 9 ఎంఎం సర్వీస్‌ రివాల్వర్‌ అదృశ్యం కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. బెట్టింగ్ వ్యసనానికి బానిసైన భానుప్రకాశ్‌, సుమారు రూ.60 లక్షల వరకు అప్పులు చేసినట్లు సమాచారం. ఈ అప్పులు తీర్చేందుకే ఆయన….

AP

వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు: “అమరావతి పేరుతో లూటీ.. శ్వేతపత్రం విడుదల చేయండి”

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాజధాని అమరావతి నిర్మాణం కోసం చేపడుతున్న రెండో విడత భూసమీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో ఇప్పటికే సేకరించిన తొలి విడత 54 వేల ఎకరాల్లో రాజధాని ఎక్కడ నిర్మించారని ఆమె ప్రభుత్వాన్ని….

కర్ణాటకలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం..!

కర్ణాటక పాలకపక్షంలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయా? సీఎం కుర్చీ కాపాడుకోవాలని సిద్ధరామయ్య.. ఆ పీఠ దక్కించుకోవాలని డీకే శివకుమార్ పోటీ పడుతున్నారా? హైకమాండ్ పిలుపు కోసం నేతలు వెయిట్ చేస్తున్నారా? శనివారం సాయంత్రానికి డీకే శివకుమార్ హస్తినకు వెళ్లనున్నారా? అవుననే సంకేతాలు….

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. స్టే విధించలేమన్న హైకోర్టు..

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జీవో నెంబరు 46పై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని తేల్చి చెప్పింది ధర్మాసనం. సబ్ కేటగిరీ….

కుట్ర చేసి కుటుంబం నుంచి దూరం చేశారు.. కవిత సంచలన వ్యాఖ్యలు..

కుట్ర చేసిన తనను కుటుంబం నుంచి దూరం చేశారని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కామారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డికి ఒక్క ఎకారానికి కూడా నీళ్లు రాలేదన్నారు. ఈ….

AP

అమరావతిలో ఒకే చోట 15 బ్యాంకులు, నిర్మలా సీతారామణ్ చేతుల మీదుగా శంఖుస్థాపన..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు పడింది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌గారు ప్రత్యేకంగా అమరావతికి వచ్చి, 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర స్థాయి కార్యాలయాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి నారా….

AP

దేశం గర్వించే స్థాయికి అమరావతి చేరుకోవడం ఖాయం.. -: సీఎం చంద్రబాబు..

వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బయటకు తీసుకొచ్చిన ఘనత కేంద్రానిదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. వన్ ప్లేస్….

స్టాక్ మార్కెట్లు: కొత్త రికార్డులు సృష్టించి స్వల్ప లాభాలతో ‘ఫ్లాట్‌’గా ముగింపు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించినప్పటికీ, చివరికి స్వల్ప లాభాలతో దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 86,055.86 వద్ద, నిఫ్టీ 26,310.45 వద్ద చారిత్రాత్మక ఆల్-టైమ్ హై స్థాయిలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే….