మాండస్ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుపాను దిశ మార్చుకుంటోంది. ఉత్తర తమిళనాడు వద్ద నిన్ననే తీరం దాటాల్సిన తుపాను దిశ మార్చుకుని బలపడుతోంది. డిసెంబర్ 10 ఉదయం నాటికి తీరం దాటవచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. మాండస్ తుపాను అంతకంతకూ బలపడుతోంది…..










