Latest Posts

యూఎన్‌ఎస్‌సీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మందలించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ విదేశాంగ మంత్రి బిలావల్

ఉగ్రవాదానికి సంబంధించి ప్రతి అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ అవమానాన్ని ఎదుర్కోంటుంది. పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టేందుకు భారత్ కూడా నిరంతరం శ్రమిస్తోంది. యూఎన్‌ఎస్‌సీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మందలించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ……

కేరళలో బర్డ్ ఫ్లూ పంజా

కేరళలో బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది. కొట్టాయం జిల్లాలోని రెండు పంచాయితీలు బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లలు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఒక కిలోమీటరు….

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కీలక సూచన

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కీలక సూచన చేసింది. 1,392 జూనియర్‌ లెక్చరర్ల పోస్టులకు నేటి నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఈ నెల 20 నుంచి దరఖాస్తు….

AP

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ అడుగులు

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ అడుగులు వేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ లెవల్ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు….

పీఎస్‌ఎల్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురి

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌).. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్‌ లీగ్‌. ఇందులో ఆడటానికి ప్రపంచంలోని టాప్‌ ప్లేయర్స్‌ అందరూ పోటీ పడతారు. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ రోజురోజుకూ మరింత బలంగా ముందుకు వెళ్తోంది. అయితే పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌….

AP

2023లో మొత్తం 23 రోజులు సాధారణ సెలవు దినాలుగా 22 రోజులను ఆప్షనల్ సెలవు దినాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. 2023 సంవత్సరంలో ఉద్యోగులకు అందించే సెలవులపై స్పష్టత ఇచ్చింది. సాధారణ, ఆప్షనల్ సెలవుల వివరాలు వెల్లడించింది. దీంతో వచ్చే సంవత్సరం ఉద్యోగులకు అందనున్న సెలవుల గురించి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సెలవులను….

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అతలాకుతలం

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దాదాపుగా 120 మంది మరణించినట్లు….

విడుదలైన జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్

దేశంలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యున్నత విద్యాసంస్థలు ఐఐటీలు. ఆ తరువాత ఎన్ఐటీలు. ఇందులో ప్రవేశం కోసం జరిగే JEE Main 2023 Notification వెలువడింది. మొదటి సెషన్ జనవరిలో, రెండవ సెషన్ ఏప్రిల్‌లో ఉండనుంది. 2023 సంవత్సరం జేఈఈ మెయిన్స్ పరీక్షకై….

తెలంగాణకు జేపి నడ్డా.. షెడ్యూల్ ఫిక్స్..

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత యాత్ర ఈ నెల 16వ తేదీన కరీంనగర్ లో ముగియనున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ బైంసా నుంచి….

AP

సెలవుల్ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ప్రతి ఏటా విడుదల చేసే సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం ఈసారి కొద్దిగా ముందుగానే ప్రకటించింది. జాతీయ సెలవులు, పండుగలు కలిపి మొత్తం 23 సాధారణ సెలవుల్ని ఇస్తున్నట్టుగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు మీ కోసం.. ఏపీ….