Latest Posts

AP

ఉమ్మడి ఆస్థుల పంచాయితీ ఇక సుప్రీంకోర్టులో, పిటీషన్ దాఖలు చేసిన AP

తెలుగు రాష్ట్రాల విభజన జరిగి అప్పుడే 8 ఏళ్లైంది. ఇప్పటికీ ఉమ్మడి ఆస్థుల విభజన జరగలేదు. ఈ విషయంపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉమ్మడి ఆస్థులు పంపిణీ చేయాలని కోరింది. రాష్ట్ర విభజన, ఉమ్మడి ఆస్థుల విషయమై ఏపీ….

శ్రేయస్‌.. 2022లో అత్యధిక రన్స్‌

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈ ఏడాది టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు. తాను ఆడిన మూడు ఫార్మాట్లలోనూ చెలరేగుతున్న శ్రేయస్‌.. తాజాగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. తొలి రోజు ఆట ముగిసే….

ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు

తెలంగాణలో బీజేపీ ప్రభంజనం పెరుగుతోంది. దీంతో బీజేపీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భైంసా నుంచి కరీంనగర్ వరకు ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ను ఎండగడుతున్నారు…..

ముందస్తు ఎన్నికలు ఉంటాయని సమాచారం ఉన్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు సర్వేలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయని సమాచారం ఉన్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు సర్వేలు చేయిస్తున్నాయి. ఎలాగైనా గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక పాఠంతో అన్ని రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో తమ బలమేంటో తెలుసుకునేందుకు….

అమెరికాలో ఏకంగా కోటి ఉద్యోగాలు ఖాళీ

అమెరికాలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటానికి ప్రధాన కారణం లేబర్ షార్టేజ్. ఈ విషయాన్ని ప్రకటించింది స్వయంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఎటార్నీ రాబర్ట్ వెబర్. జాబ్ ఓపెనింగ్స్, లేబర్ టర్నోవర్ సర్వే డేటాపై ఆయన స్పందించారు. ఈ సర్వే ప్రకారం మొత్తం….

రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న గవర్నర్ వ్యవస్థపై చాలాకాలంగా విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న గవర్నర్ వ్యవస్థపై చాలాకాలంగా విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో వివాదం తలెత్తిన ప్రతిసారీ ఈ వివాదం తెరపైకి వస్తోంది. బహుశా అందుకే కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోగా..తెలంగాణ అదే బాటలో పయనిస్తుందనే వార్తలు విన్పిస్తున్నాయి. కేరళ,….

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త కార్యాలయం సీజ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఎన్నికల వ్యూహకర్త కార్యాలయంపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ వివరాలు మీ కోసం.. తెలంగాణ ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకమైన పోస్టులపై దాడులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల….

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, మళ్లీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చలిగాలులు పెరుగుతున్నాయి. మాండస్ తుపాను ప్రభావంతో వారం రోజుల్నించి వాతావరణం మరింత చల్లబడింది. ఇప్పుడు మరో అల్పపీడనం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం.. మాండస్ తుపాను తీరం దాటి మూడ్రోజులైనా ఇంకా తెలుగు….

pujaraను వైస్‌కెప్టెన్‌ … షాక్‌కు గురి

బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి టెస్ట్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో స్టాండిన్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరిస్తున్న విషయం తెలుసు కదా. అయితే ఈ మ్యాచ్‌కు చెతేశ్వర్‌ పుజారాను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. నిజానికి టీమిండియా చివరిసారి టెస్ట్‌ మ్యాచ్‌….

కేటీఆర్ సెటైర్లు…….హైదరాబాద్ ఐటీపై అడోబ్ సీఈవో వ్యాఖ్యలు వైరల్..

అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఐటీ కి ఎంత ప్రసిద్దమో.. ఇప్పుడు హైదరాబాద్ కూడా అంతే ప్రసిద్ధమైపోయింది. ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్… ప్రఖ్యాత సంస్థల చూపు మొత్తం హైదరాబాద్ లోనే ఏర్పాటయ్యాయి.. ప్రపంచం మొత్తం తిరోగమనం లో ఉంటే భారత్ మాత్రమే….