నిజామాబాద్ జిల్లాలో విషాదం.. గోదావరిలోకి దూకి ఇరిగేషన్ ఇంజినీర్ సూసైడ్
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్మూర్ లో ఇరిగేషన్ శాఖ డీఈఈగా పని చేస్తున్న వెంకటరమణారావు గోదావరిలోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో ఆయన మృతదేహం కనిపిచింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విషయం….










