నితీష్ “కుల” చిచ్చు
అటు మమతా బెనర్జీ సైలెంట్ అయ్యింది. స్టాలిన్ లో ఉలుకూ పలుకు లేదు. కేసీఆర్ భారత రాష్ట్ర సమితిలో ఆశించినంత వేగం లేదు. ఇక రాహుల్ గాంధీ జోడో యాత్రలోనే మునిగితేలుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ రాష్ట్రాన్ని తేజస్వి యాదవ్ కు….
అటు మమతా బెనర్జీ సైలెంట్ అయ్యింది. స్టాలిన్ లో ఉలుకూ పలుకు లేదు. కేసీఆర్ భారత రాష్ట్ర సమితిలో ఆశించినంత వేగం లేదు. ఇక రాహుల్ గాంధీ జోడో యాత్రలోనే మునిగితేలుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ రాష్ట్రాన్ని తేజస్వి యాదవ్ కు….
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, దసరా తర్వాత రెండో పెద్ద పండుగ ‘సంక్రాంతి’. ఈ సంక్రాంతి పండుగకు ప్రతి ఏడాది విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయన్న విషయం తెలిసిందే. సంక్రాంతి 2023 సందర్భంగా తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్. స్కూళ్లకు 5 రోజులు సెలవులను తెలంగాణ….
పార్టీకి మూల స్థంభాలు పోలింగ్ బూత్ కమిటీలే అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. పోలింగ్ బూత్ కమిటీల ద్వారా మాత్రమే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు…..
ఏపీ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్. 2023 సంక్రాంతి సెలవులలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. అయితే ఈ సెలవులలో ఏపీ పాఠశాల విద్యాశాఖ స్వల్ప మార్పు….
భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా టెన్నిస్కు గుడ్బై చెప్పబోతున్నది. తన రిటైర్మెంట్పై సానియా మీర్జా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఫిబ్రవరిలో జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీ తర్వాత ఇంటర్నేషనల్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వెల్లడించింది. సానియా మీర్జా రిటైర్మెంట్పై చాలా….
తెలంగాణలో తనకు పట్టు ఉందని నిరూపుంచుకోవడం ద్వారా ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటుంది. టీడీపీ ఈమేరకు ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇటీవల ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. భారీగా జన సమీకరణ చేశారు. ఇక్కడ బీజేపీకి….
కోటానుకోట్ల భక్తుల దేవుడు ఏడుకొండల వెంకన్న. ఆయన దర్శన భాగ్యం కోసం దేశంతోపాటు ప్రపంచ దేశాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించి తరిస్తారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన టీటీడీ షాక్ల మీద షాక్లు ఇస్తోంది. తిరుమలకు….
ట్విట్టర్పై ‘హ్యాకింగ్’ పిడుగు పడింది. 20కోట్లకు (200 మిలియన్) పైగా ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్కు గురైనట్టు తెలుస్తోంది. హ్యాకర్స్.. సంబంధిత యూజర్ల ఈమెయిల్ ఐడీలను దొంగిలించి.. ఆన్లైన్ హ్యాకింగ్ ఫోరంలో అందుబాటులో ఉంచినట్టు ఓ సెక్యూరిటీ రీసెర్చర్ వెల్లడించారు. ఈమెయిల్ అడ్రస్లు……
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అదే టెక్నాలజీని అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్న వారి సంఖ్య కూడా అదే రేంజ్ లో పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ లో ఉన్న విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణ….
పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ పూర్తయిందని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు. ట్యాబుల మెయింటైనెన్స్కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్ సెంటర్ను కంపెనీ….