Latest Posts

జీ20 కోసం కాశ్మీర్ తో పాటు ఢిల్లీని కూడా తవ్వుతున్న మోడీ

ఆ మధ్య మనం చెప్పుకున్నాం కదా.. జీ20 సదస్సు కాశ్మీర్లో నిర్వహిస్తున్నారని… ఇందుకోసం అజిత్ దోవల్ ఏర్పాట్లు చేస్తున్నారని… దీనిపై చైనా, పాకిస్తాన్ అంతర్గతంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని.. కానీ అందరూ అనుకున్నట్టు మోదీ కాశ్మీర్ వద్దే ఆగలేదు.. ‘నలుగురికి నచ్చినది….

రూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. అత్యధిక కేటాయింపులు

ఈ ఏడాది మాత్రమే కేసీఆర్ పాలన ఉంటుంది. ఎన్నికల తర్వాత ఎవరు గెలిస్తే వారిదే. అందుకే సీఎం కేసీఆర్ చాలా పకడ్బందీగా.. కసరత్తు చేసి మరీ బడ్జెట్ కేటాయింపులు చేశారు. వచ్చే ఆదాయాన్ని ఓట్లు కురిపించే వాటికే ఎక్కువగా వెచ్చించారు. అనుకున్నట్టే….

AP

వైఎస్సార్‌ అడుగుల్లోనే రేవంత్‌..

అనేక తర్జనభర్జనల తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రేవంత్‌ యాత్రను అడ్డుకునేందుకు టీ కాంగ్రెస్‌లోని ఆయన వ్యతిరేక సీనియర్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.. కొత్త ఇన్‌చార్జి మాణిక్‌ రావు థాక్రే కూడా రేవంత్‌ పాదయాత్రను….

AP

. ఆర్కే లో ఇన్ని యాంగిల్సా?

‘ ప్రభుత్వ ఏజెన్సీ లతో వివిధ కంపెనీలను టేక్ ఓవర్ చేసుకున్న ఆదాని… ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు.. మునుముందు ఇంకా పతనమవుతారు.. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఆస్కార్ పురస్కారానికి ఎంపికయింది కానీ… జగన్ నట….

టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం

టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భూకంప ధాటికి ఇప్పటివరకు….

మాజీ ముఖ్యమంత్రి సంచలన ప్రకటన

ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. తాను రిటైర్మెంట్ అయినా రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే….

సామాన్యులకు శుభవార్త.. సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే 3 లక్షల ఆర్థిక సాయం!

తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ 2023-24ను శాసనసభలో ప్రవేశపెట్టింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈరోజు ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ కావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. బడ్జెట్‌లో తెలంగాణ….

AP

రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామకాల పరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేయండి

ఏపీ ప్రభుత్వం పెద్దఎత్తున పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్ని చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ నియామకాల కోసం ప్రిలిమినరీ రాత పరీక్షల్ని నిర్వహించింది. కాస్సేపటి క్రితం వెల్లడైన ఈ పరీక్షల ఫలితాలు slprb.ap.gov.in.లో చెక్ చేసుకోవచ్చు. ఏపీ….

ఇండియాలో సిరీస్ విజయం యాషెస్ గెలుపు కంటే గొప్పది: స్టీవ్ స్మిత్

ఆస్ట్రేలియా కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ ను ఏలింది. కానీ ఇండియాలో మాత్రం ఆ టీమ్ పప్పులుడకలేదు. ఇక్కడ సిరీస్ గెలవాలనే చాలాసార్లే వచ్చింది. కానీ 2004లో మాత్రం తన కలను సాకారం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకూ….

డీఫ్యాక్టో సీఎం.. ఒరిజినల్ సీఎం అయ్యేది ఎప్పుడు ?

ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన కొడుకు డిఫ్యాక్టో ముఖ్యమంత్రి. డిఫ్యాక్టో ముఖ్యమంత్రిని.. ఒరిజినల్ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు తహతహలాడుతున్నారు. ఇక ముహుర్తమే తరువాయి అన్నట్టు ఊరిస్తున్నారు. ఇప్పటికే ఓసారి ప్రయత్నించి విరమించుకున్నారు. ఇప్పుడు మళ్లీ కసరత్తు మొదలుపెట్టారు. ఈసారైనా పట్టాభిషేకం….