Latest Posts

AP

వేదిక్ మ్యాథమెటిక్స్‌లో ముదిగుబ్బ విద్యార్థిని మెరుపులు: జోనల్ స్థాయిలో ‘బెస్ట్ పెర్ఫార్మర్’ అవార్డు సాధించిన సాలియా

ముదిగుబ్బ  జనవరి 4వ తేదీన ధర్మవరం కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు జరిగిన జోనల్ కాంపిటీషన్లో శ్రీ రామకృష్ణ విద్యాలయం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ముదిగుబ్బకు చెందిన విద్యార్థిని సాలియా వేదిక్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నందు….

మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ కౌంట్‌డౌన్ మొదలు: రేపే ట్రైలర్ విడుదల!

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బరిలో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేస్తూ, సినిమా….

ఆటోల్లోనూ ‘మహాలక్ష్మి’ ఉచిత ప్రయాణం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సరికొత్త ప్రతిపాదన

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు కేవలం ప్రధాన రహదారులకే పరిమితమవుతాయని, కానీ ఆటోలు సామాన్యుల ఇంటి గడప వరకు….

సర్పంచులే పాలనకు పునాది: జగిత్యాల పర్యటనలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం (జనవరి 3, 2026) తెలంగాణలోని జగిత్యాల జిల్లా నాచుపల్లిలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన ఒక ప్రత్యేక సమావేశంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంత….

AP

మహిళా అభ్యున్నతికి ఎనలేని కృషి.. తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే…

అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర శాఖ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం కళాశాల ప్రిన్సిపల్ ఆదినారాయణ ఆధ్వర్యంలో భారతీయ సంఘసంస్కర్త, మహిళల హక్కుల అభ్యున్నతికి ఎన లేని సేవలు అందించిన తొలి మహిళా సావిత్రిబాయి పూలే 195 వ….

AP

సావిత్రిబాయి పూలే గారి195వ జయంతిని ఘనంగా జరుపుకున్న దళిత గిరిజనుల హక్కునుల సాధన సమితి మరియు ప్రజా సంఘాల నాయకులు

ఉరవకొండ 03.01.2025 న శనివారం రోజు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మీనుగ గోపాల్ గారి ఆధ్వర్యంలో ప్రజా ప్రజా సంఘాల నాయకులతో కలిసి భారతీయ తొలి మహిళ….

AP

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా సంయుక్త కలెక్టర్, ఆర్డీవో….. మార్తాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ

  శ్రీ సత్యసాయి జిల్లా6 జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ మౌర్య భరద్వాజ్ గారు మరియు ఆర్డీవో మహేష్ వారు ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ పనితీరును సమీక్షించి తదుపరి రీసర్వే పూర్తైన మార్తాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు….

పెట్టుబడుల వేటలో సీఎం రేవంత్ రెడ్డి: ఈ నెల 19న దావోస్‌కు పయనం.. అనంతరం అమెరికా పర్యటన!

తెలంగాణ రాష్ట్రానికి భారీ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) ఆధ్వర్యంలో జరిగే వార్షిక సదస్సులో ఆయన పాల్గొని, వివిధ బహుళజాతి….

యుద్ధం వేళ ఉక్రెయిన్ సంచలన నిర్ణయం: రక్షణ మంత్రి మార్పుకు జెలెన్‌స్కీ గ్రీన్ సిగ్నల్.. రంగంలోకి ‘డ్రోన్ల నిపుణుడు’!

రష్యాతో భీకర పోరు సాగిస్తున్న ఉక్రెయిన్ ప్రభుత్వం తన రక్షణ వ్యూహాల్లో కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయ యుద్ధ తంత్రాల కంటే ఆధునిక టెక్నాలజీకే పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్న అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ, రక్షణ శాఖలో భారీ….

AP

నిబంధనలు లేకుండా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి: ఆర్డీవోకు సీపీఐ డిమాండ్

రెవెన్యూ వారి సిఫార్సు లేకుండా పాత పద్ధతిలోనే భూములు రిజిస్ట్రేషన్ చెయ్యాలి, ధర్మవరం ఆర్డీవో మహేష్ కు విన్నవించిన అనంతరం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేసిన సిపిఐ నాయకులు 1954 ముందు అసైన్డ్ చేయబడిన ప్రైవేటు భూములు రెవెన్యూ వారి సిఫార్సు….