Latest Posts

ఈ ఏటీఎం నుంచి రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2500 చేతికి.. ఎగబడ్డ జనం

ఏటీఎం నుంచి రూ.500 విత్ డ్రా చేస్తే.. రూ.2500 వస్తే ఎవరైనా ఏం చేస్తారు..? వచ్చినకాడికి విత్ డ్రా చేసుకుని మెల్లగా అక్కడ నుంచి జారుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి విషయం చెప్పి.. వాళ్లను అక్కడికి పంపిస్తారు. కానీ ఓ….

AP

ఏపీలో ఉన్నది ప్రభుత్వమా, రాచరిక పాలనా..జీవో నెంబర్ 1పై కోర్టుకు వెళ్తాం

జనసేన నేత, సినీ నటుడు నాగబాబు ఏపీ ప్రభుత్వంపై మరోసారి తన అక్కసు ప్రదర్శించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1ను విమర్శిస్తూ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఆ వివరాలు మీ కోసం.. కందుకూరు, గుంటూరులో టీడీపీ అధినేత….

మెరుగైన వైద్య కోసం షిఫ్టింగ్…పంత్‌ను ముంబయికి తరలింపు..

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్‌కు ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తన హోమ్ టౌన్ రూర్కికి వెళ్లి తిరిగి వస్తుండగా.. దిల్లీ-దెహ్రాదూన్ హైవైపే ఆతడికి డిసెంబరు 30న ప్రమాదం జరిగింది. దిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రి చికిత్స పొందుతున్న అతడిని….

AP

ఏపీపై కేసీఆర్ దండయాత్ర

గంగను చూస్తే గౌరికి మంట గౌరిని చూస్తే గంగతో తంట ..ఎట్టా చెప్పయ్య బ్రహ్మయ్య… ఇద్దరు భార్యల మధ్య నలిగిపోతూ ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ సినిమాలో శోభన్ బాబు పాడే పాట ఇది. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు మొదలుపెట్టాలనుకుంటున్న తెలంగాణ సీఎం….

AP

ఏపీలో వరుస విషాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో వరుస విషాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కందుకూరు, గుంటూరులో టీడీపీ సభలు నిర్వహించగా.. తొక్కిసలాటలో సామాన్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ….

ట్విటర్ ద్వారా సిద్ధేశ్వర స్వామీజికి ఘన నివాళి అర్పించిన ప్రధాని మోదీ

కర్ణాటకలోని విజయపుర జిల్లా కేంద్రంలోని విజయపుర జ్ఞానయోగాశ్రమం పిఠాధిపతి సిద్ధేశ్వర స్వామి ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సిద్ధేశ్వర స్వామి సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 81 ఏళ్లు. సిద్ధేశ్వర స్వామి….

దొంగతనానికి వచ్చి తాపీగా నిద్రపోయిన దొంగ.. చివరికి ఊహించని ట్విస్ట్

అతను ఓ ఇంట్లో దొంగతనానికి దూరాడు. బంగారు నగలు అన్నీ సర్దుకున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు నిద్ర ముంచుకువచ్చింది. కాసేపు పడుకుని వెళ్లిపోదామని అనుకున్నాడో ఏమో.. అక్కడే ఓ కునుకు తీశాడు. చివరికి అలానే నిద్రపోయాడు. ఆ ఇంటి….

AP

ఏపీలో పొలిటికల్ హీట్

ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభల్లో వరుసగా విషాద ఘటనలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇరుకు సందుల్లో చంద్రబాబు సభలు పెట్టడం వల్లే అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అధికార వైసీపీ ఆరోపిస్తుండగా.. వైసీపీ పక్కా….

మళ్లీ ఐపీఎల్‌లోకి మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా నియమితుడైనట్లు ఐపీఎల్‌ వర్గాలు వెల్లడించాయని పీటీఐ తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు….

KCR రాజకీయం.. పవన్ కళ్యాణ్ కు బాగానే అర్థమైంది

అవి తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులు… తెలంగాణ ఏర్పాటు పక్కా అని సమాచారం ఉన్న రోజులు.. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుదీర్ఘకల నెరవేరింది. తెలంగాణ ఏర్పాటయింది. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు కేసిఆర్ కుటుంబం….