Latest Posts

AP

బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఒక్కసారిగా వాహనం కదలడంతో..

హిందూపురం పర్యటనలో సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. రిపబ్లిక్ డే సందర్భంగా హిందూపురానికి వచ్చిన ఆయన.. ప్రజలతో మమేకం అయ్యేందుకు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు భారీగా కార్యకర్తలు, నాయకులు….

2023: కెరీర్‌లో గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా ప్రస్థానం

2023: కెరీర్‌లో గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా ప్రస్థానం ముగిసింది. ఓటమితో తన కెరీర్‌ను ముగించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో బోపన్నతో కలిసి పోటీ పడిన సానియా మీర్జా తన కెరీర్‌ను పరాజయంతో ముగించింది. బ్రెజిల్ ద్వయం….

2024 ఎన్నిక టీడీపీ, జనసేనకు కీలకం కానుంది. గత తప్పిదాలను దిద్దుకోవాల్సిన అవసరాన్ని గుర్తు

2024 ఎన్నిక టీడీపీ, జనసేనకు కీలకం కానుంది. గత తప్పిదాలను దిద్దుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. సీట్ల పంపకం నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు పెద్ద సవాల్ కాబోతోంది. మరి సమస్యలను ఏ మేరకు అధిగమిస్తారనే అంశం పై ఫలితం ఆధారపడి ఉండబోతోంది…..

అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం

అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నెవర్ గివ్ యాన్ ఇంచ్ పుస్తకంలో రాసిన విషయాలు ఇండియా-పాకిస్తాన్ సంబంధాలను మరోసారి ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో భారతదేశం-అమెరికా….

ఎయిర్ ఇండియా మద్యం పాలసీలో మార్పులు, కొత్త నిబంధనలు

ఎయిర్ ఇండియా కొత్తగా తీసుకొచ్చిన మద్యం పాలసీ ప్రకారం..క్యాబిన్ సిబ్బంది అవసరమైనప్పుడు ఆలోచించి మద్యం అందించవచ్చని ఉంది. అంటే ఇక నుంచి అవసరమనుకున్నప్పుడు ప్రయాణీకులకు మద్యం సురక్షితంగా అందించనుంది విమాన సిబ్బంది. రెండవసారి మద్యం తీసుకుంటే ఆలోచించి వ్యవహరించాలని ఎయిర్ ఇండియా….

AP

ఎక్కడ ఆపారో అక్కడ్నించే మళ్లీ పాదయాత్ర ప్రారంభం

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈసారి పోలీసులు అనుమతిచ్చినా ఇవ్వకపోయినా పాదయాత్ర ప్రారంభమై తీరుతుందన్నారు షర్మిల. మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల పలు ఇతర అంశాలపై స్పందించారు. తెలంగాణలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత….

ఎంపీ అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేసిన సీబీఐ, ఈసారి 41ఏ ప్రకారం

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ చర్చనీయాంశమౌతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీబీఐ అవినాష్ రెడ్డిని ఈ కేసులో నిందితుడిగా భావించడం గమనార్హం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు….

టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ సూర్యకుమార్

సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలోకి ఓ మెరుపులాగా వచ్చాడు. 2021లో జట్టులో అడుగుపెట్టిన అతడు.. 2022ను మరుపురానిదిగా మార్చుకున్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ గా ఎదిగాడు. ఒక కేలండర్ ఏడాదిలో టీ20ల్లో వెయ్యికిపైగా పరుగులు….

AP

2024లో ఆ పార్టీని ఏపీ నుంచి లేపేసేందుకు బీజేపీ స్కెచ్

ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పొత్తులు, ఎత్తులతో రసవత్తరంగా మారుతోంది. ఓ పార్టీ ఏపీలో జెండా పీకేస్తోందని ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికలే ఆ పార్టీకి చివరి ఎన్నికలని చర్చ నడుస్తోంది. ఇంతకీ జెండా పీకేసే పార్టీ ఏది ?….

ఇటీవల గత కొద్దిరోజులుగా ఇండోనేషియాలోని వివిధ ప్రాంతాల్లో వరుస భూకంపాలు

ఇటీవల గత కొద్దిరోజులుగా ఇండోనేషియాలోని వివిధ ప్రాంతాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. రిక్టర్ స్కేలుపై ఈసారి 5.5 తీవ్రత నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గత వారం పదిరోజుల్నించి ఇండోనేషియాలో భూమి కంపిస్తోంది. 1-2 సార్లు సునామీ హెచ్చరికలు….