Latest Posts

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈసారి కీలక ప్రకటనలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈసారి కీలక ప్రకటనలు చేసింది. అయితే రైతుల్లో కొన్ని అంచనాలు ఈ బడ్జెట్ అందులేకపోయింది. పీఎం కిసాన్ కార్యక్రమం కింద విస్తృతంగా ఊహించిన ఆదాయ మద్దతును ప్రభుత్వం మర్చిపోయిందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తం అవుతోంది. బడ్జెట్‌కు….

తెలంగాణలో ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలకు టెన్షన్

తెలంగాణలో ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. ఎవరు ఎటు వైపు జంప్ అవుతారో అర్థంకానీ పరిస్థితి నెలకొంది. సీఎం కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళుతున్నారనే వార్తల నేపథ్యంలో ప్రతిపక్షాలు రాజకీయ వ్యూహాలకు పదును….

AP

విజయవాడ : ఏపీలో నిరుపేద గర్భిణిలకు సర్కారు గుడ్ న్యూస్

: విజయవాడ : ఏపీలో నిరుపేద గర్భిణిలకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. గర్భంలోని శిశువు ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే టిఫా స్కాన్ కోసం ప్రైవేటు డయాగ్నస్టిక్స్‌లో భారీ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా టిఫా స్కాన్ సదుపాయాన్ని ప్రభుత్వ….

కామెరూన్ గ్రీన్ తొలి టెస్టు ఆడతాడా

ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఆసీస్ యువ సంచలనం కామెరూన్ గ్రీన్ కూడా ఎంపికయ్యాడు. కానీ తొలి టెస్టుకు అతడు ఆడేది లేదని అనుమానంగా….

AP

ఏపీలో ప్రతిపక్షాలు దాగుడుమూతలు

ఏపీలో ప్రతిపక్షాలు దాగుడుమూతలు ఆడుతున్నాయి. పొత్తుల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. ఎవరి ప్రయోజనాలు వారివి అన్నట్టు పొత్తుల పై కసరత్తు చేస్తున్నాయి. ఒకరు అన్ని ప్రతిపక్ష పార్టీల ఐక్యతను కోరితే.. మరొకరు కొన్ని ప్రతిపక్షాలతోనే కలిసి వెళ్తామని సూచనలిస్తున్నారు. అందరం కలిస్తే….

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సమంత క్షమాపణలు..

సమంత విజయ్ దేవరకొండ కాంబోలో ఖుషి సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. అంతా బాగుండి ఉంటే.. ఈపాటికే సినిమా విడుదలై ఉండాల్సింది. కానీ సమంతకు మయోసైటిస్ రావడంతో షూటింగ్ పక్కన పెట్టాల్సి వచ్చింది. కాశ్మీర్‌లో ఓ నెల రోజుల పాటుగా శివ….

యాపిల్స్ ఎక్కువగా తింటే అంతే సంగతి.. మీరు ఈ జబ్బులు కొని తెచ్చుకున్నట్లే..

ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే ఇందులో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇవీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుత రోజుల్లో యాపిల్స్ తినేవారు సంఖ్య….

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. డాక్యుమెంటరీపై చేసిన ట్వీట్లను తొలగించడంపై జారీ చేసిన ఉత్తర్వులను కోర్టులో దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ విషయంలో మధ్యంతర….

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే విజయ్ నాయర్ వ్యవహారం నడిపినట్టుగా ఈడీ ఛార్జిషీటు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే విజయ్ నాయర్ వ్యవహారం నడిపినట్టుగా ఈడీ ఛార్జిషీటు చెబుతోంది. అదే సమయంలో ఈ స్కాంకు కాకినాడలో కూడా తీగలున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ డైరెక్టర్ ముత్తా గౌతమ్ పేరుండటమే ఇందుకు కారణం. ఢిల్లీ రాస్….

స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్‌లో విజయం కోసం భారత్ ఆత్రుత

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్‌లో విజయం కోసం భారత్ ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేకాకుండా టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకంగా….