Latest Posts

AP

లోకేష్‌ వెంట జనం నడిస్తే వైసీపీకి గుబులు దేనికో

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో 66వ రోజు పూర్తి చేశారు. అనంతపురం జిల్లాలో వేసవి ఎండలు, ఉష్ణోగ్రతలు ఎంత తీవ్రంగా ఉంటాయో అందరికీ తెలుసు. అయినప్పటికీ నారా లోకేష్‌ ఏమాత్రం వెనుకంజ….

సైబర్ ప్రపంచం: రోజుకి 70వేల వెబ్ సైట్లు హ్యాక్

అడపా దడపా మనకి తెలిసిన వెబ్ సైట్లు అప్పుడప్పుడు హ్యాకింగ్ కి గురవుతుంటాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా అలాంటి హ్యాకింగ్ లు రోజుకి 70వేలు జరుగుతాయంటే ఎవరైనా నమ్మగలరా..? అవును రోజుకి 70వేల వెబ్ సైట్లు హ్యాకింగ్ కి గురవుతుంటాయని ఇంగ్లండ్‌….

ఎట్టకేలకు ఆ పని మొదలు పెట్టిన అఖిల్ బాబు

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్‌ చిత్రం ను ఈనెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా చివరి సాంగ్ చిత్రీకరణ సాగుతోంది. ఈ….

, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాము అసెంబ్లీ స్థానాలన్నింటినీ గెలవబోతోన్నామంటూ ధీమా వ్యక్తం చేశారు…..

సైబర్​ మోసానికి డబ్బులు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్ తలాక్​!

ఇండియాలో ట్రిపుల్​ తలాక్​పై 2019లోనే నిషేధం పడింది. అయినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ట్రిపుల్​ తలాక్​ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఒడిశాలో జరిగింది. సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 1.5లక్షలు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్​ తలాక్​తో….

ఈఎంఐ ద్వారా మామిడి పండ్ల విక్రయం..

ఫోన్​, ఫ్రిడ్జ్​, టీవీ.. ఇలా ఎన్నో వస్తువులకు ఇప్పుడు ‘ఈఎంఐ’ ఆప్షన్లు లభిస్తున్నాయి. ‘బై నౌ- పే లేటర్​’ ఆప్షన్​ను కస్టమర్లు విపరీతంగా వినియోగించుకుంటున్నారు. ఇది సాధారణమైన విషయమే. అయితే.. మీరు ఎప్పుడైనా పండ్లను ఈఎంఐలో కొనుగోలు చేశారు? విక్రయదారులెవరైనా.. మీరు….

దేశంలోని దిగ్గజ పాల ఉత్పత్తి సంస్థ అమూల్​ ఏంట్రీ విషయంపై కర్ణాటకలో వివాదం

దేశంలోని దిగ్గజ పాల ఉత్పత్తి సంస్థ అమూల్​ ఏంట్రీ విషయంపై కర్ణాటకలో వివాదం చెలరేగింది. స్థానిక పాడి రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్​ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న ‘నందిని మిల్క్​’కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది…..

అమెరికాలో చదువు లేదా పర్యటనల కోసం ప్లాన్​ చేస్తున్న వారికి కీలక అప్డేట్​!

అమెరికాలో చదువు లేదా పర్యటనల కోసం ప్లాన్​ చేస్తున్న వారికి కీలక అప్డేట్​! స్టూడెంట్​, టూరిస్ట్​తో పాటు పలు కేటగిరీల్లోని​ వీసాల ఫీజులను అగ్రరాజ్యం పెంచింది. ప్రాసెసింగ్​ ఫీజు పెంపు ఇందుకు ప్రధాన కారణం. ఈ 15డాలర్లు- 110డాలర్ల ధరల పెంపు….

సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయనున్న సచిన్ పైలట్: కీలక కామెంట్లు

రాజస్థాన్‍లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అధికార కాంగ్రెస్ (Congress) పార్టీలో రచ్చ తీవ్రమవుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot), కీలక నేత సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య విభేదాలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా సీఎంపై సచిన్….

ఇక మెరుపులు ఖాయమే.. అక్కినేని అఖిల్ బర్త్ డే

అక్కినేని అఖిల్.. టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోల్లో ఒకరు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన ఈ యంగ్ తరంగ్ తన సత్తా ఏనాడో చాటుకున్నాడు. హీరోగా మారి 7ఏళ్లు గడుస్తున్నా.. సినిమా ఎంట్రీ జరిగి 27ఏళ్లు గడిచాయి. మరెవరికీ సాధ్యంకాని….