లోకేష్ వెంట జనం నడిస్తే వైసీపీకి గుబులు దేనికో
టిడిపి యువనేత నారా లోకేష్ నేడు అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో 66వ రోజు పూర్తి చేశారు. అనంతపురం జిల్లాలో వేసవి ఎండలు, ఉష్ణోగ్రతలు ఎంత తీవ్రంగా ఉంటాయో అందరికీ తెలుసు. అయినప్పటికీ నారా లోకేష్ ఏమాత్రం వెనుకంజ….










