Latest Posts

AP

నంద్యాలలో సిఐటియు రాష్ట్ర మహాసభలు: పోస్టర్‌ను ఆవిష్కరించిన ముదిగుబ్బ కార్మిక నేతలు

ముదిగుబ్బ యస్ 9 ఏప్రిల్ 17,18,19, నంద్యాలలో సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు పోస్టర్ను విడుదల చేసిన ముదిగుబ్బ సిఐటియు సిపిఎం అవాజ్ నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం అనేక త్యాగాలతో సాధించుకున్న 29….

AP

రైతుల తలరాతలు మార్చేందుకు కూలీలా కృషి చేస్తాం: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం••••• —————————————– రైతుల తలరాతలు మార్చేందుకు కృషి జిల్లా రైతుల తలరాతలు మార్చేందుకు శక్తివంచన లేకుండా టిడిపి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను….

AP

పిన్నదరిలో భక్తిశ్రద్ధలతో వనభోజ మహోత్సవం: ఆధ్యాత్మిక ప్రవచనాలతో పులకించిన గ్రామం

తాడిమర్రి(yes9tvపిన్నదరిలో అంగరంగ వైభవంగా వనభోజ మహోత్సవం తాడిమరి మండలంలోని పిన్నదరి గ్రామంలో బుధవారం వనభోజ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం 7 గంటలకు గ్రామస్థులంతా గ్రామాన్ని ఖాళీ చేసి, శ్రీ రామస్వామి మరియు అతకల్లప్ప స్వామి విగ్రహాలను….

AP

కుమ్మరవాండ్లపల్లి పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

సత్యసాయి జిల్లా, కుమ్మరవాండ్లపల్లి పేలుడు ఘటనపై హోంమంత్రి అనిత ఆరా..! జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి అనిత. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రి అనిత ఆదేశం. గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు….

AP

ముదిగుబ్బలో క్షయ నిర్మూలన శిబిరం: ‘హ్యాండ్ హెల్డ్’ ఎక్స్‌రే ద్వారా 95 మందికి టీబీ పరీక్షలు

ముదిగుబ్బ యస్ 9 మండలం లో క్షయ నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర క్షయ నివారణ అధికారి డాక్టర్ రమేష్ నేతృత్వంలో శ్రీ సత్య సాయి జిల్లా డి ఎల్ ఏ టి ఓ డాక్టర్ సునీల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముదిగుబ్బ….

AP

ముదిగుబ్బ SDRR కళాశాలలో విద్యార్థుల ప్రభంజనం: ఇంటర్ ఫలితాల్లో శిల్ప, వసంతలకు టాప్ మార్కులు

ముదిగుబ్బ SDRR Collage నందు 2025/26 సంబంధించి మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు ఇందులో శిల్ప 932,వసంత 924 మార్కులు సాధించి కాలేజ్ టాపర్ గా నిలిచారు…ఈ విధంగా మంచి మార్కులు….

AP

శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం: గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి, మూడు ఇళ్లు ధ్వంసం

►గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి! ►శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో పేలుడు ►గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు మృతి.. మరో ఐదుగురికి గాయాలు ►పేలుడు ధాటికి కూలిన మూడు ఇళ్లు ►క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు ►ఇంట్లో నిల్వ ఉంచి గ్యాస్….

AP

కదిరి లో గ్యాస్ సిలిండర్లు పేలి ఇద్దరి మృతి….

  శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో గ్యాస్ సిలిండర్లు పేలి భారీ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…..

AP

“మావిగన్ అంటే ఎర్రగడ్డ ఆసుపత్రిలో పిచ్చోళ్ళకు ఇచ్చే మందు”: జగన్‌పై మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు ఘాటు విమర్శలు

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం••••• ___________________________ మావిగన్ కేరాఫ్ ఎర్రగడ్డ ఆసుపత్రి మావిగన అనే అంశము జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎర్రగడ్డ ఆసుపత్రిలో చర్చించుకునే విషయమని మడకశిర శాసనసభ్యులు ఎమ్. ఎస్. రాజు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు….

AP

చంద్రబాబుతోనే పేదరికంలేని సమాజ నిర్మాణం. _కలేకుర్తి సభలో ఎమ్మెల్యేలు.

అనంతపురం జిల్లా రాయదుర్గం   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోనే పేదరికంలేని సమాజ నిర్మాణం సాకారమవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలవ చేపట్టిన “ప్రగతి పండుగ” మంగళవారం కనేకల్….