Latest Posts

AP

నల్లమాడలో తెలుగుదేశం కార్యకర్తల పసుపు పండగ..

నల్లమాడలో తెలుగుదేశం కార్యకర్తల పసుపు పండగ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేర సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని షాది మహల్ లో క్లస్టర్ 8 ఇంచార్జ్ బి కే….

AP

తమిళనాడుకు చెందిన తండ్రి, కుమారుడు, వృద్ధ మహిళ ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల విన్నపం

విజయవాడ, తేదీ: 27.05.2026 తమిళనాడుకు చెందిన తండ్రి, కుమారుడు, వృద్ధ మహిళ ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల విన్నపం తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు రేంజ్ క్రైం బ్రాంచ్ సీఐడీ అధికారులు ముగ్గురు కనిపించకుండా పోయిన ఘటనపై ప్రజల సహకారం కోరుతున్నారు. రాణిపేట….

AP

కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం. స్వామి వారిని దర్శించుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం మరియు గుమ్మనూరు నారాయణస్వామి వారిని ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు, వేద పండితులు స్వాగతం పలికారు , అనంతరం….

AP

నల్లమాడలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై సతీష్ కుమార్..

నల్లమాడలో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై సతీష్ కుమార్ ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేర సత్య సాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రమైన జడ్పీహెచ్ఎస్ స్కూల్లో శ్రీ రమాదేవి మల్టీ….

AP

ఓబులాపురం రైతులను ఆదుకోవాలని తహశీల్దారు కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా

అనంతపురం జిల్లా, రాయదుర్గం. ఓబులాపురం రైతులను ఆదుకోవాలని తహశీల్దారు కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా Biop పరిశ్రమకు భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవాలి మా భూములు మాకే ఇవ్వాలి లేని పక్షంలో హైకోర్టు తీర్పు మేరకు ఎకరాకి….

AP

ఏ బి పల్లి తండా లో – నీటి ఎద్దడికి చెక్…

ఏ బి పల్లి తండా లో – నీటి ఎద్దడికి చెక్… ముదిగుబ్బ yes9tv ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం అడివిబ్రాహ్మణపల్లి తండాలో నెలలుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడిని….

AP

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి: ముదిగుబ్బ ‘అవాజ్’ కమిటీ డిమాండ్

ముదిగుబ్బ yes9టీవీ ముదిగుబ్బ మండలం లో ఈ రోజు అవాజ్ కమిటీ సమావేశం జరిగింది… ఆ కమిటీ సభ్యులు మాట్లాడుతూ…ఆవును (గోమాత) జాతీయ జంతువుగా ప్రకటించాలి ఎలాగైతే నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించారో అలాగే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముదిగుబ్బ….

AP

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి..

అనంతపురం జిల్లా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి – : ఉరవకొండ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న 32 రైతు సేవ కేంద్రాల భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకోసం రూ.6.33 కోట్ల రూపాయల నిధులు మంజూరు –….

AP

ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని..

అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అమిలినేని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ శుభ్రంగా ఉండాలంటే కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు స్వచ్ఛత కోసం సహకరించాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పురపాలక….

AP

నల్లమాడ క్రాస్ వద్ద ఘోర ప్రమాదం: ఆటో – తోపుడు బండి ఢీ.. ఒకరి పరిస్థితి విషమం!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం నల్లమాడ క్రాస్ సమీపంలో ఆటో తోపుడు బండి రెండు డీ కొని ఒకరి పరిస్థితి విషమం ఆటో డ్రైవర్ కి తలకి గాయం గోపేపల్లి పల్లి గ్రామానికి చెందిన రామచంద్ర (50) తోపుడు బండి….