రెండేళ్ల నమ్మకం…ప్రజల సంక్షేమం…అభివృద్ధి!..

రెండేళ్ల నమ్మకం…ప్రజల సంక్షేమం…అభివృద్ధి!

అనంతపురంలో N.D.A విజయోస్థవ సభ!

తరలిరావాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి!
———————————-

👉 వైసీపీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థలను దారుణనంగా దెబ్బతీశారు. N.D.A (National Democratic Alliance) రెండేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి మాన్యశ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారు…వికాసం వైపు నడిపిస్తున్నారు. పరిపాలన వ్యవస్థల్ని గాడిన పెట్టి, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారు.

👉 ఈ సందర్బంగా కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌ” శ్రీ. అమిలినేని సురేంద్ర బాబుగారి సూచనల మేరక, తేది.19-06-2026, శుక్రవారం, ఉదయం 10 గంటలకు , అనంతపురంలోని జాతీయ రహదారి పక్కన, కక్కలపల్లి రోడ్డు సమీపంలోని శ్రీ. నీలం రాజశేఖర్ రెడ్డి కన్వెక్షన్ సెంటర్ లో… N.D.A రెండేళ్ల పాలన విజయోస్థవ సభ నిర్వహిస్తున్నారు.

👉 ఈ సభలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, టీడీపీ ప్రముఖ నాయకులు పాల్గొంటారు.

👉 కావున, కుందుర్పి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన, వివిధ రకాల హోదాల్లో వున్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, విజయోస్థవ సభకు విరివిగా తరలి రావాలని సవినయంగా కోరుతున్నాను.

ఇట్లు
G.ధనుంజయ,
కుందుర్పి మండల, టీడీపీ అధ్యక్షులు.

Posted Under AP
Editor