శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం: ఫారం పాండ్లో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి
సత్యసాయి జిల్లా, పెనుగొండ. శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా బయటికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు గ్రామ సమీపంలోని ఫారం పాండ్లో మృతి చెందారు. ఈ విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం నారి నాగేపల్లి గ్రామంలో….










