Category: AP

AP

మరుట్ల టు సబ్ స్టేషన్ ముట్టడించిన మరుట్ల 1వ కాలనీ రైతులు..

మరుట్ల టు సబ్ స్టేషన్ ముట్టడించిన మరుట్ల 1వ కాలనీ రైతులు అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల రెండవ కాలనీ లో ఉన్న సబ్ స్టేషన్ పరిధిలో ఒక మరుట్ల ఒకటవ కాలనీకి 4:00 కరెంటు మోటార్ల కరెంటు విడిచాల్సిన….

AP

ఉత్తమ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా అవార్డు అందుకున్న పరమేశ్వరకు ఘన సన్మానం..

Yes9tv( తాడిమర్రి )ఉత్తమ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా అవార్డు అందుకున్న పరమేశ్వరకు ఘన సన్మానం తాడిమర్రి మండలం, ఆగస్టు 1: ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామ పంచాయతీ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ (PDO) శ్రీ పరమేశ్వర ఉత్తమ పంచాయతీ….

AP

మర్రిమాకులపల్లిలో వీఆర్వో కుళ్లాయప్ప కుటుంబాన్ని పరామర్శించిన ఆర్డీఓ రామభూపాల్ రెడ్డి..

yes9tv (తాడిమర్రి) మర్రిమాకులపల్లిలో వీఆర్వో కుళ్లాయప్ప కుటుంబాన్ని పరామర్శించిన ఆర్డీఓ రామభూపాల్ రెడ్డి ప్రభుత్వం తరఫున రూ.25 వేల తక్షణ ఆర్థిక సాయం – కుటుంబానికి అండగా ఉంటామని భరోసా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తాడిమర్రి….

AP

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

ఒక నెల-ఒక నియోజకవర్గం-నాలుగు పర్యటనలు” కార్యక్రమం లో భాగంగా గోనెగండ్ల మండలంలో సమస్యల వినతుల స్వీకరణ కర్నూలు, జూలై 31:-ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి శుక్రవారం”ఒక నెల-ఒక నియోజకవర్గం-నాలుగు పర్యటనలు” కార్యక్రమాన్ని నిర్వహించడం….

AP

ఆగస్టు 1 నుండి ప్రభుత్వ నాణ్యమైన బియ్యం తగ్గింపు ధరలో అందుబాటులోకి మండల తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి

ముదిగుబ్బ yes9 TV ముదిగుబ్బ, పేద మధ్యతరగతి కుటుంబాల కు మెరుగైన నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించడం లో భాగంగా ఆగస్టు 01 శనివారం నుండి అతి తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు ముదిగుబ్బ మండల తహసిల్దార్ మహేశ్వర్….

AP

కళ్యాణదుర్గంలో విద్యార్థులకు ‘ప్రేమతో సైకిళ్లు’: రూ.5 కోట్ల ఖర్చుతో 7,300 సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు!

అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలకు విద్యార్థులకు 7300 సైకిళ్లు 5 కోట్ల వ్యయంతో పిల్లలకు ప్రేమతో సైకిళ్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు. గత గొడ్డలి పార్టీ మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి….

AP

ముదిగుబ్బ మండలం మొలకవేముల లో డోర్ టూ డోర్ కార్యక్రమం..

ముదిగుబ్బ yes9 tv ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు” రెండేళ్ల సుపరిపాలన -అభివృద్ధి మరియు సంక్షేమ విజయాలు” డోర్ టు డోర్ ‘ అనే కార్యక్రమాన్ని ముదిగుబ్బ మండలం మలకవేముల గ్రామ పంచాయితీలోని 82,83,84,85….

AP

ఆన్లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చడం కోసం వృద్ధురాలిని దారుణ హత్య…

అనంతపురం జిల్లా- కళ్యాణదుర్గం *ఆన్లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చడం కోసం వృద్ధురాలిని దారుణ హత్య* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చుకోవడానికి వృద్ధురాలిని హత్య చేసి బంగారు నగలు….

AP

బైరసముద్రం వద్ద రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లిన అంబులెన్స్…

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బైరసముద్రం వద్ద రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లిన అంబులెన్స్ గర్భవతిని కళ్యాణదుర్గం RDT ఆసుపత్రికి తీసుకొని వెళుతుండగా 108 కు ప్రమాదం. ఈ ప్రమాదం తల్లి కూతురుకు ఇద్దరు కి తలకి గాయాలు గాయపడ్డ వారిని….

AP

ఐయుడబ్ల్యూజె జిల్లా కార్యదర్శిగా ప్రభ న్యూస్ విలేఖరి హారూన్ రషీద్ ఖాన్ ఎంపిక…

ఐయుడబ్ల్యూజె జిల్లా కార్యదర్శిగా ప్రభ న్యూస్ విలేఖరి హారూన్ రషీద్ ఖాన్ ఎంపిక… ముదిగుబ్బ ఇండిపెండెంట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్( ఐ యు డబ్ల్యూ జె ) శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శిగా ముదిగుబ్బ కి చెందిన ప్రముఖ….