మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే విరుపాక్షి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పత్రికల దహనం
కర్నూలు జిల్లా ఆలూరు లో మహిళలు పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుచతి వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే విరుపాక్షి ఆంధ్రజ్యోతి పత్రికలను తగలబెడుతూ నిరసన వ్యక్తం చేశారు. సమాజం తల దించుకునే విధంగా ఏబీఎన్ రాధాకృష్ణ వ్యవహరించరన్నారు.ఆయన మాట్లాడిన మాటలు వైసిపి….










