ఈదులపల్లి గ్రామసభలో “జలధార” కార్యక్రమం: నీటి భద్రతపై ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పిలుపు
నేడు ముదిగుబ్బ మండలంలోని ఈదులపల్లి గ్రామసభలో “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత”కార్యక్రమంలో పాల్గొన్న ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అన్నగారు. ఈ సందర్భంగా ఎంపీపీ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ….










