Category: AP

AP

పంట బెట్ట పరిస్థితుల్లో పొటాషియం నైట్రేట్ స్ప్రే చేయాలి ఎల్ నినో ప్రభావం పై రైతులకు అవగాహన కార్యక్రమం

ముదిగుబ్బ yes9TV ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫైర్స్ మరియు ఎల్నినో కాంపెయిన్స్ ఇంచార్జి డా. సంపత్ కుమార్,కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి,డాక్టర్ మాధవీ లత,….

AP

వరుస చోరీల కేసుల్లో నలుగురు అరెస్ట్…

అనంతపురం జిల్లా -కళ్యాణదుర్గం   *వరుస చోరీల కేసుల్లో నలుగురు అరెస్ట్ *బంగారు ఆభరణాలు స్వాధీనం కళ్యాణదుర్గం పట్టణ పరిధిలో వరుస ఇంటి చోరీలకు పాల్పడిన నలుగురు నిందితులను కళ్యాణదుర్గం టౌన్ పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి భారీ….

AP

గుమ్మనూరులో ఘనంగా శ్రీ సుంకులమ్మ దేవి గంగపూజ పందిరి కార్యక్రమం.. పాల్గొన్న గుమ్మనూరు నారాయణ, పి బసప్ప

  ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామం _గుమ్మనూరు గ్రామము_ *శ్రీ సుంకులమ్మ దేవి 11వ సంవత్సరం గంగపూజ పందిరి* కార్యక్రమంలో పాల్గొన్న *గుమ్మునూరు నారాయణ* గారు *పి బసప్ప* గారు ఈరోజు *గుమ్మనూరు నారాయణ గారి ఆధ్వర్యంలో* గుమ్మనూరు….

AP

ఉపాది మీ అక్రమాలను ప్రశ్నించిన దళితులపై తెదేపా నాయకుడు దౌర్జన్యం..

ఉపాది మీ అక్రమాలను ప్రశ్నించిన దళితులపై తెదేపా నాయకుడు దౌర్జన్యం ఉపాధి హామీ అక్రమాలపై పిడీకి వివరించిన జి. హరి కృష్ణ తెదేపా పేరు చెప్పి దళితులపై దాడి ఉన్నతాధికారులను దుర్భాషలాడిన స్థానిక తెదేపా నాయకుడు ఎస్ 9 న్యూస్ కూడేరు….

AP

E-పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహణ..

Mudigubba yes9 Tv ముదిగుబ్బ, ఆగస్టు 4: రైతుల భూహక్కులను పరిరక్షిస్తూ, పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో ఈ-పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జొన్నల కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని రాళ్ల అనంతపురం, రాళ్ల అనంతపురం తండా, జొన్నల కొత్తపల్లి, జొన్నల కొత్తపల్లి తండా….

AP

వంద ఎకరాల్లో సామూహిక పశుగ్రాసం పెంపకం…

అనంతపురం జిల్లా రాయదుర్గం * వంద ఎకరాల్లో సామూహిక పశుగ్రాసం పెంపకం * పశువులను కాపాడుకోవడానికి ముందస్తు చర్యలు * ఎమ్మెల్యే, కాలవ శ్రీనివాసులు ఎల్ నీ నో ప్రభావం వల్ల అనేక రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని రాయదుర్గం….

AP

కిలో రూ.50కే నాణ్యమైన బియ్యం అందిస్తున్న కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

అనంతపురం జిల్లా- రాయదుర్గం కిలో రూ.50కే నాణ్యమైన బియ్యం అందిస్తున్న కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే బీపీటీ రకం బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని ఎమ్మెల్యే….

AP

రాయదుర్గం పట్టణంలో 1,000 మంది పేద కుటుంబాలకు ఉచితంగా టిట్కో ఇళ్లను అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

అనంతపురం జిల్లా – రాయదుర్గం పట్టణంలో 1,000 మంది పేద కుటుంబాలకు ఉచితంగా టిట్కో ఇళ్లను అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నిలిచిపోయిన ఈ నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు అందిస్తామని….

AP

ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..

ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం గంటపాటు నేషనల్ హైవే పై రాకపోకలకు అంతరాయం రాయదుర్గం- అనంతపురం NH 544 DD జాతీయ రహదారిలోని 74 ఊడెగోళం గ్రామంలో ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంను ఆర్టీసీ బస్సు….

AP

ఆలూరు వైఎస్ఆర్ ఎమ్మెల్యే విరుపాక్షి పై 307 సెక్షన్ కేసు నమోదు…

కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్ ఎమ్మెల్యే విరుపాక్షి పై 307 సెక్షన్ కేసు నమోదు… ఎమ్మెల్యే విరుపాక్షి తో పాటు మరో 34 మంది కేసు నమోదు…. ఎమ్మెల్యే విరుపాక్షి తో పాటు 16 మందిని ఆలూరు కోర్టులో హాజరు పరిచిన….