కళ్యాణదుర్గంలో “ఇంటింటికి కూటమి ప్రభుత్వం”: విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, రైతులకు ఎల్ నినోపై అవగాహన
అనంతపురం జిల్లా -కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం మండలంలో నిర్వహించిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేయడంతో పాటు….










