వందేళ్ల భూ సమస్యకు మోక్షం: మూలగిరిపల్లి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి పయ్యావుల కేశవ్!
అనంతపురం జిల్లా, రామ్ నగర్. *వందేళ్ల భూసమస్యలకు పరిష్కారం చూపించిన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్* – *: అమిద్యాల పంచాయతీలోని మూలగిరిపల్లి గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయించేందుకు మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి* – *రాష్ట్ర….










