Category: AP

AP

వందేళ్ల భూ సమస్యకు మోక్షం: మూలగిరిపల్లి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి పయ్యావుల కేశవ్!

అనంతపురం జిల్లా, రామ్ నగర్. *వందేళ్ల భూసమస్యలకు పరిష్కారం చూపించిన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్* – *: అమిద్యాల పంచాయతీలోని మూలగిరిపల్లి గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయించేందుకు మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి* – *రాష్ట్ర….

AP

రుషికొండ భవనాల వినియోగంపై మంత్రి పయ్యావుల కేశవ్ వీడియో కాన్ఫరెన్స్: ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా కేబినెట్ సబ్ కమిటీ చర్చలు!

అనంతపురం జిల్లా,రామ్ నగర్. *రుషికొండ ప్యాలెస్‌ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు..* – *అనంతపురం నగరంలోని రామ్ నగర్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యుల….

AP

అనంతపురంలో పయ్యావుల కేశవ్ ‘ప్రజాదర్బార్’: బాధితుల వినతులు స్వీకరించి తక్షణ పరిష్కారానికి మంత్రి హామీ!

అనంతపురం జిల్లా,రామ్‌నగర్‌. *“ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహణ”* *అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన “ప్రజాదర్బార్” కార్యక్రమంలో గౌరవ….

AP

చిల్లకొండయ్యపల్లిలో ఘనంగా శ్రీ కొరమీశాల పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట: భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం!

చిల్లకొండయ్యపల్లి గ్రామంలో శ్రీ కొరమీశాల పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహణ తాడిమరి మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో ఆరవేటి దామోదర్ అర్చకుడు నూతనంగా నిర్మించిన శ్రీ కొరమీశాల పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు…..

AP

హొలగుందలో క్షుద్రపూజల కలకలం: నేతలు, జర్నలిస్టులే లక్ష్యంగా స్మశానంలో 23 మంది ఫోటోలతో క్షుద్ర తంత్రేతరాలు

కర్నూలు జిల్లా… కర్నూలు జిల్లా హొలగుంద లో ఆయా పార్టీ లీడర్లు,జర్నలిస్టుల పై క్షుద్ర పూజల కలకలం హొలగుందలోని శ్రీ సాయి బన్న దర్గా వెనకాల స్మశానంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు… 23 మంది పాస్ ఫోటోలు పెట్టి తాయత్తులు….

AP

నల్లమాడ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సత్తా: రాష్ట్రస్థాయి బేస్ బాల్ జట్టుకు 9 మంది ఎంపిక

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బెస్ బాల్ జట్టుకు ఎంపిక కావడం జరిగింది స్థానిక జడ్పీ పాఠశాల….

AP

బెలుగుప్పలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం: ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరణ

బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 🚩🪷🪷🪷🚩 (1980) ఏప్రిల్ 6న బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బెలుగుప్ప టౌన్‌లో పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో….

AP

వేదావతి ప్రాజెక్ట్ ఆలూరు ప్రాంతానికి ‘సంజీవిని’: పనుల్లో జాప్యంపై మండిపడ్డ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్రాంతి నాయుడు

— కర్నూలు జిల్లా ఆలూరువేదావతి ప్రాజెక్ట్‌పై అత్యవసర స్పందన అవసరం..డీసీసీ –ఆలూరు ప్రాంతానికి వేదావతి ప్రాజెక్ట్ సంజీవిని లాంటిది..క్రాంతి నాయుడు –కర్నూలు ప్రాజెక్టులను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ విమర్శ ఆలూరు మండలం సహా పరిసర ప్రాంతాల అభివృద్ధికి అత్యంత….

AP

పెండేకల్ రిజర్వాయర్ వద్ద రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి: ‘బిందు సేద్యం – ప్రకృతి వ్యవసాయం’పై క్షేత్రస్థాయి సమీక్ష

అనంతపురం జిల్లా,తాడిపత్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాడిపత్రి నియోజకవర్గం యాడికి సమీపంలోని పెండేకల్ రిజర్వాయర్ వద్ద రైతులతో మాట్లాడారు. బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్, ఉపాధి హామీ సహా వివిధ అంశాలపై రైతులు, కూలీల నుంచి వివరాలు అడిగి….

AP

జేఎన్టీయూ అనంతపురంలో 15వ స్నాతకోత్సవ వేడుకలు: ‘మిస్సైల్ ఉమెన్’ టెస్సీ థామస్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన గవర్నర్

అనంతపురం జిల్లా, జేఎన్టీయూ. సామాజిక అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్ .అబ్దుల్ నజీర్ గారు….. అనంత జేఎన్టీయూలో ఘనంగా 15వ స్నాతకోత్సవ వేడుకలు… ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ రాష్ట్ర గవర్నర్ మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా….