Author: Editor

AP

పదవ తరగతి ఫలితాలలో శ్రీ.కరి బసవ ప్రభుత్వం ఉన్నత పాఠశాల విద్యార్థి మీనుగా మణికంఠ…

***పదవ తరగతి ఫలితాలలో శ్రీ.కరి బసవ ప్రభుత్వం ఉన్నత పాఠశాల విద్యార్థి మీనుగా మణికంఠ*** ఉరవకొండ పట్టణానికి చెందిన మీనుగా గంగాధర్ కుమారుడు మీనుగా మణికంఠ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి పదవ తరగతి ఫలితాలో 600 మార్కులకు గాను 535….

AP

ఉరవకొండ మండలం ద్వితీయ టాపర్ గా బుడ్డప్పగారి నవ్య …

  ఉరవకొండ బుదగవి జడ్పీ హైస్కూల్లో విద్యార్థిని బుడ్డప్పగారి నవ్య పదవ తరగతి ఫలితాలో 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించి సత్తా చాటింది..వీరిది వృత్తి రీత్యా వ్యవసాయ కుటుంబం చెందిన తన కష్టానికి ఫలితం దక్కిందని తల్లిదండ్రులు బుధగవి….

AP

తాడిమర్రి మండలం నార్సింపల్లి జేవిఎంఆర్డిటి ట్రస్ట్ స్కూల్‌లో పదో తరగతి ఫలితాల్లో ప్రతిభావంతుల రాణింపు

తాడిమర్రి(yes9tv)తాడిమర్రి మండలం నార్సింపల్లి జేవిఎంఆర్డిటి ట్రస్ట్ స్కూల్‌లో పదో తరగతి ఫలితాల్లో ప్రతిభావంతుల రాణింపు తాడిమరి మండలంలోని నార్సింపల్లి గ్రామంలో ఉన్న జేవిఎంఆర్డిటి ట్రస్ట్ స్కూల్ విద్యార్థులు ఈ సంవత్సరం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి ఉత్తమ….

AP

తాడిమర్రి మండలంలో పదో తరగతి ఫలితాలు – ఉత్తీర్ణత శాతం 71%

తాడిమర్రి ( yes9tv)తాడిమర్రి మండలంలో పదో తరగతి ఫలితాలు – ఉత్తీర్ణత శాతం 71% తాడిమర్రి మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 209 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో….

AP

ముదిగుబ్బ మండల టాపర్స్ గా విశ్వభారతి స్కూల్…

మండలం లో ఈ రోజు విడుదల అయిన పదవ తరగతి పాలితాలలో ముదిగుబ్బ మండలం టాపర్స్ 1 st 594 విశాల్ D/o.మురళి N.S. P. కొట్టాల, 2nd 588 T. చందన ప్రియ… ఇద్దరు మండలం లో టాపర్స్ గా….

AP

ప్లాష్.. న్యూస్..ధర్మవరంలో దారుణం…

ప్లాష్… న్యూస్…….. ధర్మవరం పట్టణం చంద్రబాబు నగర్ లో కురుబలకోటకు చెందిన రమణారెడ్డి(40) అనే వ్యక్తిని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్యాచేశారు.మృతుడు తేరు పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలిసింది. రమణారెడ్డి హత్య చేసిన దుండగులు….

AP

బస్సుల నిలిపివేతపై అనంతపురం జిల్లా గుత్తిలో మహిళా ప్రయాణికురాలి వినూత్న నిరసన

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఓ మహిళ బస్సు కోసం వెయిట్ చేస్తూ బస్సు రాకపోవడంతో ఆందోళనకు దిగింది. బస్సు బస్టాండ్‌లో రాకుండా బయట నుండే వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టడం వల్ల డ్రైవర్లకి, కండక్టర్లకి….

AP

మంత్రి సంతకం ఫోర్జరీ కేసులో నిండుతులు అరెస్ట్..

శ్రీ సత్యసాయి.జిల్లా కదిరి.   శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డియస్పి శివన్నారాయణ….

AP

తాడిపత్రిలో ఏసీబీ దాడులు: రూ. 30 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన వీఆర్వో రామకృష్ణ

అనంతపురం జిల్లా తాడపత్రి కడప రోడ్డు ఐశ్వర్య విలాస్ ఎదురుగా టీ బార్ లో రైతు వైఫ్ ప్రభాకర్ రెడ్డి సజ్జలదిన్నె విఆర్ఓ కు 30 వేల రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తాడిపత్రి….

AP

అసత్య ఆరోపణలు మానుకోండి…

  శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రాగానిపల్లి వద్ద నిర్మించిన స్వశక్తి సేంద్రియ అటవీ ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార సంఘం ఎఫ్.పి.ఓ కు సంబంధించిన గోదాము నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు రాగానిపల్లి కు చెందిన రవీంద్ర. మనోహర…..