Author: Editor

AP

తుంగభద్ర డ్యామ్‌ 33 గేట్ల మరమ్మతులు విజయవంతం….

  విజయనగర,హొసపేటె. *తుంగభద్ర డ్యామ్‌ 33 గేట్ల మరమ్మతులు విజయవంతం* *మే 15న ప్రారంభించడమే లక్ష్యం – ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్* * 2024 ఆగస్టు 10 రాత్రి తుంగభద్ర డ్యామ్‌ 19వ క్రస్ట్ గేట్ ప్రమాదానికి గురైన తర్వాత….

AP

విలేఖరిపై దాడి హేయమైన చర్య: గీతం విద్యాసంస్థల నిర్వాహకురాలిపై చర్యలకు సిఐటియు డిమాండ్

అనంతపురంలోని గీతం విద్యాసంస్థల నిర్వాహకురాలు మనీషా విలేఖరి లక్ష్మీనారాయణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము నిజాన్ని నిర్భయంగా రాసి సమాజ హితవు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న విలేకరులపై దాడి చేసి కాళ్లు మొక్కించడం చాలా హేయమైన చర్య గీతం నిర్వాహకురాలిని మరియు దాడి….

AP

ధర్మవరం అభివృద్ధికి యువత మద్దతు: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిని కలిసిన కిషోర్ స్వామి

తాడిమర్రి( yes9tv)ధర్మవరం అభివృద్ధికి యువశక్తి కట్టుబాటు – బీజేపీ నేతలను కలిసిన కిషోర్ స్వామి ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత సత్యకుమార్ అన్న గారి సారథ్యంలో, “భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి నేను సైతం” అనే సంకల్పంతో మరువపల్లి గ్రామానికి చెందిన….

AP

విలేకర్ వార్త రాస్తే కాళ్ళు పట్టించుకుంటారా, బెదిరిస్తారా?

విలేకర్ వార్త రాస్తే కాళ్ళు పట్టించుకుంటారా, బెదిరిస్తారా? అనంతపురం శ్రీ గీతం కళాశాల నిర్వాహకురాలు మనీషా నాయర్ ఓవరాక్షన్ తీరు అహంకారానికి నిదర్శనం. – ఆమె తీరు పై తీవ్రంగా ఖండించిన గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉప అధ్యక్షుడు….

AP

వైస్సార్సీపీ సర్పంచ్ ల ప్రెస్ మీట్..

*వైస్సార్సీపీ సర్పంచ్ ల ప్రెస్ మీట్* *మా పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారు న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉంది అందుకే మాకు త్వరగా బయల్ మంజూరు చేసి న్యాయం జరిగింది …..* *వైవీర్ గారి కార్యాలయం 03/05/2026* గుంతకల్….

AP

మొలగవల్లిలో విషాదం.. గౌరమ్మ అంతిమయాత్రకు జనసంద్రం

కర్నూల్ జిల్లా…. ఆలూరు   ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తల్లి గౌరమ్మ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వేలాది మంది ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై కన్నీటి….

AP

చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు హత్యకు నిరసనగా విశాఖలో జర్నలిస్టుల ఆందోళన…

విశాఖ. చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు హత్యకు నిరసనగా విశాఖలో జర్నలిస్టుల ఆందోళన* చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా విశాఖలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. హత్య ఘటనను ఖండిస్తూ, జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్….

AP

విలేకరి లక్ష్మీనారాయణపై దాడి హేయం: గీతం యాజమాన్యంపై చర్యలకు బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్

మనం దినపత్రిక జర్నలిస్టు లక్ష్మీనారాయణ పై దాడిని ఖండిస్తూ ఈ దాడికి పాల్పడిన గీతం కాలేజీ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకుని మనం పత్రిక విలేకరి లక్ష్మీనారాయణ కు రక్షణ కల్పించవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు….

AP

పెన్నహోబిలంలో వైభవంగా హంస వాహన సేవ: భక్తుల మధ్య కొలువుదీరిన లక్ష్మీ నరసింహ స్వామి…

పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు 02-05-2026 న సాయంత్రం భక్తిశ్రద్ధల మధ్య హంస వాహన సేవ ఘనంగా నిర్వహించబడింది. ఆలయ మాడ వీధులు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు హంస వాహనంపై అద్భుతంగా అలంకరించబడినది…..

AP

హోళగుంద లో జఫురుల్లా అనే వ్యక్తి మిస్సింగ్….

కర్నూలు జిల్లా… హోళగుంద లో జఫురుల్లా అనే వ్యక్తి మిస్సింగ్…. 15 రోజుల నుండి కనిపించడం లేదని తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…. హోళగుంద వడ్డీ వ్యాపారి జాఫురుల్లా హత్య కేసులో ముగ్గురు యువకులు అరెస్టు… హత్య కు ఉపయోగించిన పెప్పర్….