Author: Editor

AP

విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి

విశాఖ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది కార్మికులు మృతి   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో విషాదం.. 8 మంది కార్మికులు మృతి చెందినట్లు సమాచారం.. పలువురికి గాయాలు.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి……

AP

నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం..

నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం – ఈరోజు నంద్యాల పట్టణంలో నిర్వహించిన నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో నంద్యాల జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు పాల్గొన్నారు. – ఈ సందర్భంగా….

AP

శివరామి రెడ్డి కుటుంబానికి పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పరామర్శ!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం చిల్లగూర్ల పల్లి కి చెందిన కేశవ రెడ్డి కుమారుడు శివరామి రెడ్డి మృతి (45) ఇటీవల కాలం లో కడుపునొప్పి కారణంగా చెట్టుకు ఉరి వేసుకొని మృతి చెందిన విషయం తెలుసుకొని వారి ఇంటి….

AP

విఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్యకు సంతాపం

ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అనగా సోమవారం 8-06-2026 తేదీన మధుగుబ్బ మండల కార్యాలయం నందు కర్నూలు జిల్లా వెంకయ్య పల్లి విఆర్ఓ శ్రీ మహమ్మద్ హుస్సేన్ ఆత్మహత్య ఘటనపై అతని కుటుంబమునకు అతనికి రెండు నిమిషాలు….

AP

కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలైన పాలన: గ్రామదట్ల సభలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలైన పాలన: గ్రామదట్ల సభలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రాయదుర్గం, జూన్ 8: రైతుల భూములపై సంపూర్ణ హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం….

AP

రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

అనంతపురం జిల్లా శింగనమల రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – : అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం గార్లదిన్నె జూన్ 08 : – *వ్యవసాయ సహకార సంఘాల బలోపేతం, రైతులకు నాణ్యమైన ఎరువులు….

AP

అంగన్వాడీ కార్యకర్తలకు నవచేతన కార్యక్రమంపై శిక్షణ..

అనంతపురం జిల్లా రాయదుర్గం అంగన్వాడీ కార్యకర్తలకు నవచేతన కార్యక్రమంపై శిక్షణ కనేకల్, జూన్ 8: కనేకల్ మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు కనేకల్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో “నవచేతన” (AI Enabled ECD Screening for 0-6 Years Children) కార్యక్రమంపై….

AP

రేగోడు జెడ్పీహెచ్‌ఎస్ 2004-05 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం: గురువులకు ఘన సన్మానం!

ఎస్ 9 న్యూస్ రేగోడు మండల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004, 2005 టెన్త్ బ్యాచ్ పూర్వా విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం లో కలుసుకొని పాఠశాల రోజులు మధుర జ్ఞాపకాలను వేసుకున్నారు తమకు బుద్ధులు నేర్పిన గురువులు దయానంద్…..

AP

ఆలూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద బాధితుల నిరసన: భూ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం!

కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆలూరు మండలంలో భూమి కొలతల వ్యవహారంలో జరుగుతున్న అవకతవకలపై బాధితులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడం….

AP

10 లక్షలతో కొత్త పైప్‌లైన్ ఏర్పాటు – ప్రారంభించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు

.10 లక్షలతో కొత్త పైప్‌లైన్ ఏర్పాటు – ప్రారంభించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు రాయదుర్గం పట్టణ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పట్టణంలోని….