Author: Editor

AP

రెండేళ్లలో రాయదుర్గానికి రూ.1043 కోట్ల నిధులు తెచ్చాం.: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం••••• రెండేళ్లలో రాయదుర్గానికి రూ.1043 కోట్ల నిధులు తెచ్చాం.: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు. రాష్ట్రాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా… ఈ రెండేళ్ల కాలంలో రాయదుర్గం అభివృద్ధికి అత్యధికంగా రూ.1043 కోట్ల నిధులు తేవటం జరిగిందని ఎమ్మెల్యే కాలవ….

AP

అనంతపురంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం….

అనంతపురంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం.. – 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం ఉదయం యోగాంధ్ర – 2026 కార్యక్రమం నిర్వహణ.. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా….

AP

తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్.. కళ్యాణదుర్గంలో దొంగల బీభత్సం…

అనంతపురం జిల్లా (స్ట్రింగర్ : కళ్యాణదుర్గం) తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్.. కళ్యాణదుర్గంలో దొంగల బీభత్సం. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్న దుండగులు.. పోలీసులకే సవాల్. కళ్యాణదుర్గం జయనగర్ కాలనీలో ఒకే రాత్రిలో రెండు ఇళ్లలో చోరీలు. వరుస చోరీలతో….

AP

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 20 మందికి రూ.6.50 లక్షల ఆర్థిక సాయం : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు.

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 20 మందికి రూ.6.50 లక్షల ఆర్థిక సాయం : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు. రాయదుర్గం నియోజకవర్గంలోని 20 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.6.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు ఎమ్మెల్యే కాలవ….

AP

ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు.

ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు. అనంతపురంలోని రామ్ నగర్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు క్యాంపు కార్యాలయంలో ఆదివారం “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని నిర్వహించి నలుమూలల….

AP

మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.

మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి వద్ద కాన్వాయ్ లోని స్కార్పియోను ఢీకొట్టిన టిప్పర్ ఫంక్షన్ కి వెళ్తున్న సమయంలో ప్రమాదం, అందులో ప్రయాణిస్తున్న ఆరు మంది కార్యకర్తలకి….

AP

కీరోడ్‌లో దొంగల బీభత్సం: ఒకే రాత్రి రెండు ఇళ్లలో భారీ చోరీ!

ఒకే రాత్రిలో రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు భారీగా బంగారం, నగదు అపహరించారు. కీరోడ్ ఫోరమ్ నిర్యాహకుడి ఇంటితో పాటు మరో ఇంటిలో కూడా చోరీ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీల….

AP

కళ్యాణదుర్గం పట్టణంలో రెండు ఇళ్లలో అర్థరాత్రి దొంగలు బీభత్సం…

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం *కళ్యాణదుర్గం పట్టణంలో రెండు ఇళ్లలో అర్థరాత్రి దొంగలు బీభత్సం* వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న పట్టణ ప్రజలు   ఒకే రాత్రి రెండు ఇళ్లల్లో చోరీ.. బంగారం అపహరణ చేసినట్లు సమాచారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని జయనగర్….

AP

అనంతపురంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం.

*అనంతపురంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం..* – *12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం ఉదయం యోగాంధ్ర – 2026 కార్యక్రమం నిర్వహణ.. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా….

AP

నిరంతరం మానిటర్ చేయాలి: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..

*నిరంతరం మానిటర్ చేయాలి: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..* – *: నగరంలోని సాయి నగర్ మూడవ క్రాస్ లో ఉన్న కెనరా బ్యాంక్ వద్ద నీట్ పునఃపరీక్ష పత్రాల నిల్వ కేంద్రంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..* అనంతపురం, జూన్ 21….