సామాజిక సేవలో కార్పొరేట్ సంస్థలు పాలుపంచుకోవడం అభినందనీయం…మార్కెట్ యార్డ్ చైర్మన్ యు. హనుమంత రెడ్డి..
డి. హిరేహాల్ మండల పరిధిలోని గొడిసలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ‘ రెసోనియా ‘అనే విద్యుత్ సంస్థ బహుకరించిన క్రీడా సామాగ్రిల కిట్లను పంచిపెట్టారు. రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ యు. హనుమంత రెడ్డి మాట్లాడుతూ… సామాజిక సేవలో….










