Author: Editor

AP

సామాజిక సేవలో కార్పొరేట్ సంస్థలు పాలుపంచుకోవడం అభినందనీయం…మార్కెట్ యార్డ్ చైర్మన్ యు. హనుమంత రెడ్డి..

డి. హిరేహాల్ మండల పరిధిలోని గొడిసలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ‘ రెసోనియా ‘అనే విద్యుత్ సంస్థ బహుకరించిన క్రీడా సామాగ్రిల కిట్లను పంచిపెట్టారు. రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ యు. హనుమంత రెడ్డి మాట్లాడుతూ… సామాజిక సేవలో….

AP

పయ్యావుల కేశవ్ ఆదేశాలతో లత్తవరంలో 20 సోలార్ ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ, మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి‌ ఆదేశాల మేరకు. లత్తవరం గ్రామ లో గురువారం రోజున మాజీ సర్పంచ్ శ్రీ బోధపాటి గోవిందప్ప గారి ఆధ్వర్యంలో గ్రామంలో 20….

AP

గ్రామంలో కొత్త వెలుగులు…….

లత్తవరం గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖ, మరియు శాసనసభ వ్యవహారాల శాఖ, మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి‌ ఆదేశాల మేరకు…….. లత్తవరం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ బోధపాటి గోవిందప్ప గారు, స్పెషల్ ఆఫీసర్,M.P.D.O. మరియు ఉరవకొండ గ్రామ పంచాయతీ….

AP

రాయదుర్గంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్: మైనర్లతో వాహనాలు నడిపిస్తే తల్లిదండ్రులకు రూ. 5 వేల జరిమానా

అనంతపురం జిల్లా , రాయదుర్గం. రోడ్డు భద్రతా ఉల్లంఘనలపై చర్యలు… మైనర్ డ్రైవింగ్ చేపించి న వారి తల్లిదండ్రులకు ఫైన్లు విధింపు * జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు రాయదుర్గం మండల వ్యాప్తంగా వాహనాల తనిఖీలు….

AP

పల్లెపల్లి పాఠశాలలో ఘనంగా క్రీడా కిట్ల పంపిణీ: విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా, రాయదుర్గం. పల్లెపల్లి ZPHS స్కూల్‌లో రిసోనియా కంపెనీ ఆధ్వర్యంలో క్రీడా కిట్ల పంపిణీ * ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హాజరు రాయదుర్గం నియోజకవర్గ అనంతపురం జిల్లా: రాయదుర్గం మండలం పల్లెపల్లి జడ్‌పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో రెసోనియా….

AP

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే విరుపాక్షి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పత్రికల దహనం

కర్నూలు జిల్లా ఆలూరు లో మహిళలు పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుచతి వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే విరుపాక్షి ఆంధ్రజ్యోతి పత్రికలను తగలబెడుతూ నిరసన వ్యక్తం చేశారు. సమాజం తల దించుకునే విధంగా ఏబీఎన్ రాధాకృష్ణ వ్యవహరించరన్నారు.ఆయన మాట్లాడిన మాటలు వైసిపి….

AP

క్షతగాత్రులకు కొండంత అండ: కదిరి బ్రహ్మోత్సవాల ప్రమాద బాధితులకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే కందికుంట

*కదిరి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవంలో గాయపడిన కుటుంబాలకు ఆదుకున్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* శ్రీ మత్ ఖాద్రి లక్ష్మినరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం నాడు ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో….

AP

రాయదుర్గం సమీపంలో ఘోర ప్రమాదం: కూలీల ఆటోను ఢీకొన్న బైక్.. పది మందికి తీవ్ర గాయాలు!

అనంతపురం జిల్లా, రాయదుర్గం. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ద్విచక్ర వాహనం * ఆరుగురికి గాయాలు మండలంలోని కెంచనపల్లి ప్రభుత్వ పాఠశాల సమీపంలో మంగళవారం ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో పది మంది కూలీలు మల్లికార్జున, చిట్టెమ్మకు, కావేరి,చిట్టి, బేబీ,….

AP

ముదిగుబ్బలో రెండు ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలి: అధికారులను డిమాండ్ చేసిన కూటమి నాయకులు!

ముదిగుబ్బ, యస్ 9 ముదిగుబ్బ టు కదిరి జాతీయ రహదారి రైల్వే వంతెన ముదిగుబ్బ పుట్టపర్తి రైల్వే బ్రిడ్జి ఎన్ హెచ్ ఎస్ సి సంజీవ రాయుడు ఎన్ హెచ్ డి ఈ గిడ్డయ్య అధికారులతో సమావేశం ముదిగుబ్బకు సంబంధించి రెండు….

AP

నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలి: అనంతపురం అర్బన్ బడ్జెట్ అవుట్‌రీచ్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపు!

అనంతపురం జిల్లా, టౌన్. *నిధుల వాడకంలో పారదర్శకత, సద్వినియోగం కనిపించాలి* – *: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్* – *: నగరపాలక సంస్థ కార్యాలయంలో బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమం* – ప్రభుత్వం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా.. మనకు బడ్జెట్ లో….