రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పుట్టపర్తి శాసనసభ్యురాలు!
రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి. మాజీ మంత్రి శ్రీ పల్లె రఘునాథ రెడ్డి గారు శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలో గల రెడ్డిపల్లి ప్రభుత్వ హైస్కూల్లో….










