Author: Editor

AP

తాడిపత్రిలో హైటెన్షన్: పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వైస్సార్సీపీ నేతలపై టీడీపీ వర్గీయుల దాడి.. వాహనాలు ధ్వంసం!

* అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా వైయస్ఆర్ సీ పీ నాయకుడు గంగలకుంట కేశవ రెడ్డి పై టీడీపీ వర్గీయుల దాడి * ⁠దాడిలో కేశవ రెడ్డి కి తీవ్ర గాయాలు * ⁠దీంతో….

AP

ఆలూరు లో మంచి నీటి సమస్య తీర్చాలని కాలి బిందెలతో పంచాయతీ కార్యాలయం ను ముట్టడి చేసిన ఎమ్మెల్యే విరుపాక్షి మహిళలు…

కర్నూలు జిల్లా…. ఆలూరు లో మంచి నీటి సమస్య తీర్చాలని కాలి బిందెలతో పంచాయతీ కార్యాలయం ను ముట్టడి చేసిన ఎమ్మెల్యే విరుపాక్షి మహిళలు… కాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ముందు బైటాయింపు.. 20 రోజులు అయినా కాలనీలలో నీళ్లు రావడం….

AP

పరవాడ ఫార్మాసిటీలో ఘోర అగ్నిప్రమాదం….

పరవాడ ఫార్మాసిటీలో ఘోర అగ్నిప్రమాదం .. ఇద్దరు కార్మికులు సజీవదహనం అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహన మయ్యారు. మృతులను చోడవరం మండలం గోవాడ….

AP

బ్రేకింగ్ న్యూస్ :అనకాపల్లి జిల్లా పరవాడ లోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం….

విశాఖ : బ్రేకింగ్ న్యూస్ : అనకాపల్లి జిల్లా పరవాడ లోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి ప్రమాదంలో మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానం ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద కారణాలపై దర్యాప్తు….

AP

శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి వైర్లు చోరీ..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి వైర్లు చోరీ అనంతపురం జిల్లా శెట్టూరు మండలం లక్ష్మంపల్లి గ్రామంలో ఓ రైతు వ్యవసాయ బావి వద్ద ఉన్న విద్యుత్ డీపీని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు రాత్రి….

AP

ఏళ్ల సుపరిపాలన – బలిదాన దివస్ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు.

తాడిమర్రి( yes9tv )12 ఏళ్ల సుపరిపాలన – బలిదాన దివస్ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు తాడిమర్రి, జూన్ 23: భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలన కార్యక్రమాలు మరియు బలిదాన దివస్‌ను పురస్కరించుకుని తాడిమర్రి….

AP

రాయదుర్గంలో తాగునీటి కష్టాలు… ఖాళీ బిందెలతో 28వ వార్డు ప్రజల రోడ్డుపై ధర్నా, ట్రాఫిక్ జామ్..

అనంతపురం జిల్లా రాయదుర్గం *రాయదుర్గంలో తాగునీటి కష్టాలు… ఖాళీ బిందెలతో 28వ వార్డు ప్రజల రోడ్డుపై ధర్నా, ట్రాఫిక్ జామ్* రాయదుర్గం పట్టణంలో తాగునీటి సమస్యపై స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు అధికారులతో మూడు సార్లు సమీక్షా సమావేశాలు జరిపి అధికారులకు హెచ్చరికలు….

AP

పశుపతినాథుని ఆలయంలో ధ్వజస్థంభం వద్ద తవ్వకాలు..

అనంతపురం జిల్లా రాయదుర్గం పశుపతినాథుని ఆలయంలో ధ్వజస్థంభం వద్ద తవ్వకాలు అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని చదం గ్రామ సమీపంలో లింగాల బండపై వెలసిన పురాతన చతుర్ముఖ పశుపతినాథుని ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం ధ్వజస్థంబం….

AP

జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమం….

అనంతపురం జిల్లా కలెక్టరేట్   *జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమం*   *జిల్లాలో 2.83 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు*   *1,623 బూత్‌లు – 5,247 మంది సిబ్బందితో భారీ ఏర్పాట్లు*     అనంతపురం, జూన్….

AP

కేసీఎల్-3 ఎన్టీఆర్ ట్రోపీ విజేత కనేకల్లు ఆర్డిటి జట్టు..

కేసీఎల్-3 ఎన్టీఆర్ ట్రోపీ విజేత కనేకల్లు ఆర్డిటి జట్టు గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు. గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సాహించేందుకు కాలవ క్రికెట్ లీగ్ (కేసీఎల్) పోటీలు….